నీటి సమస్యను పరిష్కరించాలంటూ ధర్నా | villagers protests in nizamabad collector office over drinking water | Sakshi
Sakshi News home page

నీటి సమస్యను పరిష్కరించాలంటూ ధర్నా

Published Mon, Jun 13 2016 1:50 PM | Last Updated on Wed, Oct 17 2018 6:10 PM

నీటి సమస్యను పరిష్కరించాలంటూ ధర్నా - Sakshi

నీటి సమస్యను పరిష్కరించాలంటూ ధర్నా

జక్రాన్‌పల్లి: తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ఉదయం గ్రామస్తులు ధర్నా నిర్వహించారు.

జక్రాన్‌పల్లి మండలం పడకాల్ గ్రామస్తులు 10 లారీల్లో వచ్చి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. అనంతరం గ్రామస్తులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement