మురళీమోహన్ను వివరణ కోరిన రిటర్నింగ్ అధికారి | Objections on Muralimohan Nomination | Sakshi
Sakshi News home page

మురళీమోహన్ను వివరణ కోరిన రిటర్నింగ్ అధికారి

Published Mon, Apr 21 2014 5:07 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

మురళీమోహన్‌ - Sakshi

మురళీమోహన్‌

రాజమండ్రి: రాజమండ్రి లోక్సభ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా మురళీమోహన్‌ దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్‌పై వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తన భార్య ఆస్తుల వివరాలు మురళీమోహన్ తప్పుగా చూపించారని ఆ పార్టీ  ఆరోపించింది.

వైఎస్‌ఆర్‌ సీపీ ఇచ్చిన ఫిర్యాదుపై  అఫిడవిట్ను పరిశీలించిన  రిటర్నింగ్‌ అధికారి  మురళీమోహన్‌ను వివరణ కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement