టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోను ప్రజలెవరూ నమ్మరు | People do not believe TRS manifesto : Ponnala | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోను ప్రజలెవరూ నమ్మరు

Published Sun, Apr 6 2014 4:23 PM | Last Updated on Sat, Mar 9 2019 3:26 PM

టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోను ప్రజలెవరూ నమ్మరు - Sakshi

టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోను ప్రజలెవరూ నమ్మరు

ఢిల్లీ: టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోను ప్రజలెవరూ నమ్మరని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.  హైదరాబాద్‌కు  ఐటీఐఆర్‌(ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌) తెచ్చిన ఘనత తమదేనని చెప్పారు.

తెలంగాణ ప్రజలు తిరిగి కాంగ్రెస్‌కే అధికారం ఇస్తారన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.  2, 3 రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో విడుదల చేస్తామని  పొన్నాల లక్ష్మయ్య చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement