హైదరాబాద్: బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ దేశభక్తి గల పార్టీ అని తెలిపారు. హెచ్సీయూ ఘటనలో బీజేపీని దోషిగా నిలబెట్టె ప్రయత్నం చేస్తున్నారన్నారు. దేశద్రోహులతో రాహుల్ గాంధీ చేతులు కలిపారని ఆరోపించారు.
'బీజేపీ దేశభక్తి గల పార్టీ'
Published Wed, Apr 6 2016 1:26 PM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM
Advertisement
Advertisement