హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి డా. మహేష్ శర్మలతో ఆయన భేటీ కానున్నారు.
కేంద్రమంత్రులతో రేపు చంద్రబాబు భేటీ
Published Tue, Dec 8 2015 5:43 PM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement