పడవ బోల్తా.. 70 మంది మృతి | African migrant boat capsizes off Yemen, 70 dead | Sakshi
Sakshi News home page

పడవ బోల్తా.. 70 మంది మృతి

Published Mon, Dec 8 2014 10:45 AM | Last Updated on Thu, Mar 28 2019 6:23 PM

యెమెన్ సమీపంలో ఎర్ర సముద్రంలో పడవ బోల్తా పడి 70 మంది మరణించారు.

సనా (యెమెన్): యెమెన్ సమీపంలో ఎర్ర సముద్రంలో పడవ బోల్తా పడి 70 మంది మరణించారు. మృతులందరూ ఆఫ్రికాకు చెందినవారు. ఇథియోపియా నుంచి ఉపాధి కోసం యెమెన్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. సముద్రంలో బలమైన గాలులు, అలల ఉధృతికి పడవ బోల్తా పడినట్టు యెమెన్ అధికారులు తెలిపారు. ప్రతి ఏటా ఆఫ్రికా నుంచి వేలాదిమంది యెమెన్కు వలసపోతుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement