ట్రాక్టర్‌ ఇంట్లోకి దూసుకెళ్లి.. ముగ్గురి మృతి | 3 dies in tractor accident at jaipur | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ ఇంట్లోకి దూసుకెళ్లి.. ముగ్గురి మృతి

Published Mon, Oct 9 2017 4:18 PM | Last Updated on Mon, Oct 9 2017 4:18 PM

వేగంగా వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది.

జైపూర్‌: వేగంగా వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు చిన్నారులు శిథిలాల కింద పడి మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం రాజస్థాన్‌లోని ఝల్‌వార్‌ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి ట్రాక్టర్‌ డ్రైవర్‌ పై కేసు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement