ఢిల్లీ ఎన్నికల బరిలో రాష్ట్రపతి కుమార్తె | Delhi polls: Congress releases its 3rd list; Pranab Mukherjee's daughter to contest from Greater Kailash | Sakshi

ఢిల్లీ ఎన్నికల బరిలో రాష్ట్రపతి కుమార్తె

Jan 17 2015 2:27 AM | Updated on Sep 2 2017 7:46 PM

ఢిల్లీ ఎన్నికల బరిలో రాష్ట్రపతి కుమార్తె

ఢిల్లీ ఎన్నికల బరిలో రాష్ట్రపతి కుమార్తె

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె , కథక్ నర్తకి శర్మిష్ట ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలో నిలిచారు.

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె , కథక్ నర్తకి శర్మిష్ట ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలో నిలిచారు. ఆ పార్టీ మూడో విడత విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ఆమెకు చోటు లభించింది. దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాస్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీచేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement