భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి | four maoist killed in chattisgarh encounter | Sakshi
Sakshi News home page

భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Published Fri, Nov 13 2015 1:15 PM | Last Updated on Sat, Jul 28 2018 8:20 PM

మరోసారి మావోయిస్టులకు ఎదురుదెబ్బతగిలింది. పోలీసు బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎన్ కౌంటర్ చోటుచేసుకుని నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.

ఛత్తీస్గఢ్: మరోసారి మావోయిస్టులకు ఎదురుదెబ్బతగిలింది. పోలీసు బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎన్ కౌంటర్ చోటుచేసుకుని నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.

ఈ ఘటన శుక్రవారం ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా హల్లూర్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఈ ఎదురుకాల్పుల్లో ఓ కమాండర్ సహా నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. సంఘటన స్థలి వద్ద భారీగా మందుగుండు సామాగ్రి పోలీసులకు లభ్యమైంది. దీంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement