దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం కాల్పుల ఘటన కలకలం రేగింది. కేంద్ర హోంశాఖకు చెందిన వాహనంపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు,
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం కాల్పుల ఘటన కలకలం రేగింది. కేంద్ర హోంశాఖకు చెందిన వాహనంపై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో కారు డ్రైవర్ హైదర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా కాల్పులకు పాల్పడిన ఆగంతక వ్యక్తి ఉపయోగించన వాహనం ఐఆర్సీటీసీకి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.