జమ్మికుంటలో కార్డన్ సెర్చ్
Published Fri, Oct 28 2016 11:42 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో శుక్రవారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీస్ కమీషనర్ కమల్హాసన్రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. అనుమానం ఉన్న ప్రతి ఇంటినీ జల్లెడ పట్టారు. సరైన పత్రాలు లేని 8 బైక్లు స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
Advertisement