దారూర్ లో అఖిలపక్షం రాస్తారోకో | rastaroko in rangareddy district | Sakshi
Sakshi News home page

దారూర్ లో అఖిలపక్షం రాస్తారోకో

Published Tue, Sep 20 2016 4:32 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM

rastaroko in rangareddy district

దారూర్: కొత్త జిల్లాల ఏర్పాటుపై రగులుతున్న చిచ్చు చల్లారటం లేదు. రంగారెడ్డి జిల్లా నుంచి వేరు చేయతలపెట్టిన 3 మండలాలను యథాస్థానంలో ఉంచాలని మంగళవారం అఖిలపక్షాలు ఆంతోళన చేపట్టాయి. వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక తాండూరు- హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. మొయినాబాద్, శంకర్ పల్లి, షాబాద్ మండలాలను రంగారెడ్డి జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రతిపాదిత శంషాబాద్ జిల్లాలో కలపవద్దని కోరారు. ప్రజల ఆందోళన కారణంగా రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement