లంచం తీసుకుంటుండగా ఓ పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
రాయికల్ (కరీంనగర్): లంచం తీసుకుంటుండగా ఓ పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సంఘటన రాయికల్ మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
ఇంటిని మార్పిడి చేయాడనికి పర్మిషన్ కావాలంటూ వచ్చిన వ్యక్తి వద్ద నుంచి రాయికల్ మండలంలోని పంచాయతీ కార్యదర్శి మనోహర్ రెడ్డి 5 వేలు లంచం తీసుకుండగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.