ఆలిండియా రెస్క్యూ పోటీల్లో కరీంనగర్ జిల్లా 8 ఇన్క్లైన్ సింగరేణి జట్టు ఓవరాల్ చాంపియన్షిప్ను కైవసం చేసుకుంది. జార్ఖండ్ లో జరుగుతున్న పోటీలు శనివారం ముగిశాయి. 8 ఇన్క్లైన్ జట్టు వరుసగా మూడోసారి ఓవరాల్ చాంపియన్షిప్ను సొంతం చేసుకుంది.
Published Sat, Jan 17 2015 7:45 PM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM
ఆలిండియా రెస్క్యూ పోటీల్లో కరీంనగర్ జిల్లా 8 ఇన్క్లైన్ సింగరేణి జట్టు ఓవరాల్ చాంపియన్షిప్ను కైవసం చేసుకుంది. జార్ఖండ్ లో జరుగుతున్న పోటీలు శనివారం ముగిశాయి. 8 ఇన్క్లైన్ జట్టు వరుసగా మూడోసారి ఓవరాల్ చాంపియన్షిప్ను సొంతం చేసుకుంది.