సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతికి సంబంధించిన కేసులో పోస్టుమార్టం నివేదిక ఇంకా అందలేదని బంజారాహిల్స్ ఏసీపీ, ఈ కేసు విచారణ అధికారి కేఎస్ రావు తెలిపారు. గత సెప్టెంబర్ 16వ తేదీన కోడెల హైదరాబాద్ బంజారాహిల్స్లోని తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోడెల కుటుంబ సభ్యులను పోలీసులు ఇప్పటికే విచారించి ఆయన సెల్ఫోన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆయన మృతి చెందిన రోజు ఘటనా స్థలంలో సేకరించిన కొన్ని వస్తువులను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామని కేఎస్ రావు తెలిపారు. దీనిపై నివేదిక వచ్చాక ఈ కేసులో పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు.
‘కోడెల పోస్టుమార్టం నివేదిక అందలేదు’
Published Sun, Dec 15 2019 3:00 AM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
భారత ఫుట్బాల్ హెడ్ కోచ్ స్టిమాక్పై వేటు
20న కిషన్రెడ్డి, బండి సంజయ్కి సన్మానం
ఛత్తీస్గఢ్ విద్యుత్తో నష్టం!
T20 World Cup 2024: గట్టెక్కిన బంగ్లాదేశ్
12 ఏళ్ల తర్వాత గ్రూప్–1 పరీక్ష నిర్వహించింది మేమే
వయనాడ్ నుంచి ప్రియాంక
నేడు వారణాసికి ప్రధాని మోదీ
అర్బన్ హీట్
పన్నూ హత్యకు కుట్ర ఆరోపణలు..
ATTENTION PLEASE: కూడళ్లూ.. 'కష్టాలు'..
తప్పక చదవండి
- Suryapet: ఉపాధి హామీ కూలీగా ఐఆర్ఎస్ అధికారి.. ఎందుకో తెలుసా?
- విశాఖ కేజీహెచ్లో అగ్నిప్రమాదం
- ఫెర్గూసన్ అద్భుతం.. పీఎన్జీపై న్యూజిలాండ్ అద్బుత విజయం
- భారత ఫుట్బాల్ హెడ్ కోచ్ స్టిమాక్పై వేటు
- 20న కిషన్రెడ్డి, బండి సంజయ్కి సన్మానం
- నేడు వారణాసికి ప్రధాని మోదీ
- ATTENTION PLEASE: కూడళ్లూ.. 'కష్టాలు'..
- దర్శిలో అర్ధరాత్రి టీడీపీ రౌడీల వీరంగం
- నిక్కీ హేలీ తండ్రి కన్నుమూత
- పెనుమూరులో టీడీపీ కార్యకర్తల బరితెగింపు
Advertisement