బాసరలో ఏడారిగా మారిన గోదావరి | the Godavari Completely dried at Basra | Sakshi
Sakshi News home page

బాసరలో ఏడారిగా మారిన గోదావరి

Published Fri, Mar 18 2016 3:14 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

నిండుకుండలా ఉండే గోదావరి ఏడారిగా మారడంతో ఆదిలాబాద్ జిల్లా బాసరకు నీటి కరువు ఏర్పడింది.

నిండుకుండలా ఉండే గోదావరి ఏడారిగా మారడంతో ఆదిలాబాద్ జిల్లా బాసరకు నీటి కరువు ఏర్పడింది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేద్దామన్నా చుక్క నీరు లేదు. దీంతో అధికారులు భక్తుల స్నానాల కోసం షవర్లను ఏర్పాటు చేశారు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ రాజ్ సిబ్బంది ఏడారిగా మారిన గోదావరి ప్రాంతంలో బోర్లు వేయించి పైపులైన్ల ద్వారా ఆలయానికి, ఐఐఐటీ విద్యార్థులకు, బాసర వాసులకు తాత్కాలికంగా నీటిని సరఫరా చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement