100రోజుల దీక్ష చేస్తాం.. | we would go for 100 days strike | Sakshi
Sakshi News home page

100రోజుల దీక్ష చేస్తాం..

Published Thu, Feb 25 2016 4:16 PM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

నిజాంషుగర్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిజాం షుగర్‌ రక్షణ కమిటీడిమాండ్‌ చేసింది.

నిజాంషుగర్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిజాం షుగర్‌ రక్షణ కమిటీడిమాండ్‌ చేసింది. గురువారం బోదన్‌ మండల కేంద్రంలో కమిటీ సభ్యులు దీక్ష చేపట్టారు.కమిటీకన్వీనర్‌ రాఘవులు మాట్లాడుతూ.. 100రోజుల పాటు రీలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. కార్మికులు, రైతులు, పలు ప్రజా సంఘాలు ఈ దీక్షలో పాల్గొన్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement