భైంసా: బాసర ట్రిపుల్ఐటీ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. జూన్ 5 నుంచి యూనివర్సిటీ ప్రారంభం కానున్ననేపథ్యంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థులు క్యాంపస్కు వచ్చే స మయంనాటికి సమస్యలు లేకుండా చూ డాలని సూచించారు. ట్రిపుల్ఐటీ క్యాంపస్లో పర్యటించా రు. తరగతి, హాస్టల్ గదుల్లో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. విద్యుత్ సమస్యలు ఉంటే పరి ష్కరించాలని సూచించారు. ట్రిపుల్ఐటీలో అన్ని శా ఖ ల అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలు లేకుండా చేయాలని తెలిపారు. నీటి సమస్యలేకుండా చేయాలన్నారు. హాస్టల్ గదుల్లో ఏవైన మరమ్మతులు ఉంటే పూర్తిచేయాలన్నారు.ట్రిపుల్ఐటీలో శా ఖల అధికారులతో నివేదికలు తెప్పించుకున్నారు.
అధికారులతో ట్రిపుల్ఐటీ వీసీ సమీక్ష
Published Sun, May 26 2024 3:25 AM
1/1
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ఉన్నట్టుండి రూ. 33 కోట్ల జాక్పాట్ : గుండె ఆగినంత పనైందట!
- స్పీకర్ ‘ఎమర్జెన్సీ’ వ్యాఖ్యలతో లోక్సభలో దుమారం
- హిజాబ్ బ్యాన్.. బాంబే హైకోర్టు కీలక తీర్పు
- ప్రియుడితో పెళ్లి.. ట్రోలర్స్కు కౌంటరిచ్చిన హీరోయిన్!
- కాంగ్రెస్ అధిష్టానం పిలుపు.. ఢిల్లీకి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
- మాల్యా పెళ్లి సందడి : మెనూలో అదే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్
- ట్రేడింగ్లో రూ.46 లక్షలు నష్టపోయిన బీటెక్ విద్యార్థి!
- సఫారీలకు సెమీస్ గండం.. ఈ సారైనా గట్టెక్కుతారా?
- భీమిలిలో విషాదం.. పెంపుడు కుక్క కరిచి తండ్రీకొడుకుల మృతి
- ప్రాణం తీసిన ‘లవ్ ప్రపోజల్’
Advertisement