అరకులోయ రూరల్: పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బందిని తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అరకు అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి అభిషేక్ తెలిపారు. గురువారం ఆయన స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసెండింగ్ అధికారులు, ఇతర సిబ్బంది సకాలంలో సంబంధిత పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సెక్టోరల్ అధికారులను ఆయన ఆదేశించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలను 54 సెక్టార్లుగా విభజించామని తెలిపారు. రెండు మండలాలకు ఒకటి చొప్పున పాయింట్ ఏర్పాటుచేసి ఈవీఎంలను పంపిణీ చేస్తామన్నారు. సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సెక్టోరల్ అధికారులు ప్రత్యకంగా పర్యవేక్షించాలని సూచించారు. ఉదయం ఐదు గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించాలని, ఆ తరువాత 7గంటలకు పోలింగ్ ఎన్నికల పక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతీ రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని జిల్లా ఎన్నికల అధికారికి తెలియజేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్డీసీవీ ఎస్. శర్మ, తహసీల్దార్లు సోమేశ్వరావు, సుధాకర్ పాల్గొన్నారు.
No Headline
Published Fri, May 10 2024 7:10 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
బ్రిటన్లో అత్యంత సంపన్నుడు భారతీయుడే..!
మల్లె మొగ్గ మూవీ సక్సెస్ మీట్.. పోస్టర్ లాంఛ్!
నా పై వచ్చిన అతి పెద్ద ఆరోపణ అదే: ప్రధాని మోదీ
పాయల్ రాజ్పుత్ వివాదం.. షాకిచ్చిన టాలీవుడ్ నిర్మాతల మండలి!
ఐఫోన్పై రూ.26వేలు డిస్కౌంట్.. ఎక్కడంటే..
బస్ సర్వీస్ ప్రారభించనున్న ఉబర్.. మొదట ఆ నగరంలోనే..
ఓటేసిన వ్యాపార ప్రముఖులు
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసిన కన్నప్ప టీం!
జూన్ 4 తర్వాత 'గూగుల్ పే' బంద్.. ఎక్కడంటే?
TS Cabinet Meet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
తప్పక చదవండి
- ఎన్నికలు vs ఏఐ
- ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్లో రేపు సంతాపదినం
- చరిత్రాత్మకం! సౌదీలో తొలిసారిగా స్విమ్వేర్ ఫ్యాషన్ షో!
- కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్
- అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?
- ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
- కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement