కార్మికులకు తక్షణ పరిహారం | Sakshi
Sakshi News home page

కార్మికులకు తక్షణ పరిహారం

Published Mon, May 6 2024 5:10 PM

-

రవాడ ఫార్మాసిటీలో 2022 డిసెంబర్‌లో లారస్‌ ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు చనిపోవడంతో ప్రభుత్వం తక్షణమే స్పందించి, యాజమాన్యంతో మాట్లాడింది. ఇద్దరు రెగ్యులర్‌ కార్మికులకు రూ.75 లక్షల వంతున, ఇద్దరు కాంట్రాక్ట్‌ కార్మికులకు రూ.42 లక్షల వంతున (ప్రభుత్వ ఎక్స్‌గ్రేషియాతో కలిపి) సాయం అందించారు. ఫార్మా కంపెనీలో కార్మికులకు భద్రత కల్పించడం, కార్మికులకు భరోసా ఇవ్వడం ఈ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని కార్మిక కుటుంబాలు కృతజ్ఞత తెలిపాయి. బ్రాండిక్స్‌ కంపెనీలకు విషవాయువులు వ్యాప్తి చెందిన ప్రమాద సమయంలో కూడా ప్రభుత్వం వెంటనే స్పందించింది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement