పరవాడ ఫార్మాసిటీలో 2022 డిసెంబర్లో లారస్ ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు చనిపోవడంతో ప్రభుత్వం తక్షణమే స్పందించి, యాజమాన్యంతో మాట్లాడింది. ఇద్దరు రెగ్యులర్ కార్మికులకు రూ.75 లక్షల వంతున, ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులకు రూ.42 లక్షల వంతున (ప్రభుత్వ ఎక్స్గ్రేషియాతో కలిపి) సాయం అందించారు. ఫార్మా కంపెనీలో కార్మికులకు భద్రత కల్పించడం, కార్మికులకు భరోసా ఇవ్వడం ఈ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని కార్మిక కుటుంబాలు కృతజ్ఞత తెలిపాయి. బ్రాండిక్స్ కంపెనీలకు విషవాయువులు వ్యాప్తి చెందిన ప్రమాద సమయంలో కూడా ప్రభుత్వం వెంటనే స్పందించింది.
కార్మికులకు తక్షణ పరిహారం
Published Mon, May 6 2024 5:10 PM
Advertisement
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- స్వాతిమలివాల్పై దాడి.. కేజ్రీవాల్ సహాయకుడికి నో బెయిల్
- యుద్ధ ట్యాంకుల రేసులో భారత్ ఘన విజయం
- హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శృతి భావోద్వేగ ప్రసంగం: చప్పట్లతో మారుమోగిన క్యాంపస్
- అతనితో రవితేజ హీరోయిన్ పెళ్లి.. ఇప్పుడేమో వేల కోట్లకు!
- శెభాష్ శ్రేయస్.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే
- పాయింట్ బ్లాంక్లో డీజేపై కాల్పులు
- భారత్ నుంచి 40 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు
- ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!
- గంభీర్ కాదు!.. కేకేఆర్ విజయాల్లో అతడిది కీలక పాత్ర.. ముగ్గురు హీరోలు
- ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Advertisement