కళ్యాణదుర్గంలో కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు | Clash Between TDP Activists In Anantapur District | Sakshi
Sakshi News home page

కళ్యాణదుర్గంలో కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు

Published Wed, Jul 7 2021 1:27 PM | Last Updated on Wed, Jul 7 2021 2:43 PM

Clash Between TDP Activists In Anantapur District - Sakshi

 కళ్యాణదుర్గంలో టీడీపీ సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ కార్యకర్తలు పరస్పరం కొట్టుకున్నారు.

సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గంలో టీడీపీ సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ కార్యకర్తలు పరస్పరం కొట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వరనాయుడు మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలో ఇరువర్గాలతో మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్‌,పార్లమెంట్ టీడీపీ ఇంఛార్జి పవన్‌రెడ్డి సమావేశమయ్యారు. మాటామాటా పెరిగి ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement