![Reactor Exploded At Atchutapuram Sez](/styles/webp/s3/article_images/2024/07/17/vsp.jpg.webp?itok=C0GZtJBS)
సాక్షి, అనకాపల్లి జిల్లా: రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్లో రియాక్టర్ పేలింది. వసంత కెమికల్స్లో రియాక్టర్ పేలి ఒకరు మృతిచెందారు. మృతుడిని ఒడిశాను చెందిన కార్మికుడిగా గుర్తించారు. రియాక్టర్ పేలడంలో కార్మికులు పరుగులు తీశారు. మరికొందరికి కూడా గాయాలైనట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment