కల్పవృక్ష వాహనంపై నారసింహుడి విహారం | - | Sakshi
Sakshi News home page

కల్పవృక్ష వాహనంపై నారసింహుడి విహారం

Published Sun, Mar 9 2025 12:20 AM | Last Updated on Sun, Mar 9 2025 12:20 AM

కల్పవ

కల్పవృక్ష వాహనంపై నారసింహుడి విహారం

● రూ.20.01 కోట్ల నష్టం

జిల్లాలో ఈ సీజన్‌లో వివిధ రకాల పూలతోటలు సాగు చేసిన రైతులు రూ. 20.01 కోట్లు మేరకు నష్టపోయారు. ఎకరం సాగుకు పంటరకాన్ని బట్టి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ఖర్చు వస్తుంది. జిల్లా మొత్తం మీద ప్రస్తుతం కోతకొచ్చిన పంటలు 1340 ఎకరాల వరకు ఉన్నాయి. ఒక్క కోత కూడా కోయకుండా పంటలను అలాగే వదిలేసిన రైతులు 80 శాతం మేరకు ఉన్నారు. మిగిలిన వారు ఒకటి రెండు కోతలు చేసి బెంగుళూరు, చైన్నె మార్కెట్లకు తీసుకెళ్లారు. ఆక్కడ కొనేవారు లేక పూల బస్తాలను వదిలేసి వస్తున్న సంఘటనలు చోటు చేసుకొన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
కల్పవృక్ష వాహనంపై నారసింహుడి విహారం 1
1/1

కల్పవృక్ష వాహనంపై నారసింహుడి విహారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement