గద్వాల అర్బన్: ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే ప్రైవేటు వ్యాపారులు విచ్చలవిడిగా రైతులను దోచుకుంటున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి అన్నారు. బుధవారం గద్వాల మండలంలోని లత్తీపురం, బీరేల్లీ, బస్సల్ చేరువు తదితర గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. రైతుల నుంచి కొనుగోలు చేసి ధాన్యానికి ప్రభుత్వం 45నుంచి 50శాతం రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వలేదన్నారు. కోనుగోలు కేంద్రాలు దగ్గర క్వింటాకు 4కేజీల తరుగు తీయడం, గన్ని బ్యాగుల కొరత, వడ్లు కాంట, తూకం వేసిన తర్వాత మిల్లులకు తరలించే వరకు రైతులు పడిగాపులు కాయడం, హమాలీ చార్జీలు తదితర విధానాల వల్ల రైతులు ధాన్యం ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారని తెలిపారు. తద్వారా రాష్ట్రానికి సంబంధించిన దాన్యం ఏపీ, కర్ణాక వంటి రాష్ట్రలకు వెళ్తుతుందన్నారు. ప్రభు త్వం పంట డబ్బులు వేయాలన్నారు.
రైతులకు సకాలంలో ధాన్యం డబ్బులు ఇవ్వాలి
Published Thu, May 23 2024 4:35 AM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
ఉద్యోగాలు, పెన్షన్ల సంగతేంటి.. భట్టి మాటలు ఏమయ్యాయి?: హరీష్రావు
పిల్లల కోసం నటి ఆలియా భట్ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంచ్ (ఫొటోలు)
ఐటీఆర్ దాఖలు చేస్తున్నారా.. ఏ ఫారం ఎవరికంటే..
పోప్తో మోదీ.. వ్యంగ్యంగా పోస్ట్! కేరళ కాంగ్రెస్ క్షమాపణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
రిలేషన్ షిప్ పై కామెంట్స్ చేసిన హెబ్బా పటేల్..
వైఎస్ఆర్ సీపీ మేయర్ కు అరుదైన గౌరవం
మదర్స్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఫాదర్స్ కి ఇవ్వట్లేదు ఈ సొసైటీ
సినిమా ఫ్లాప్ అయితే పార్టీ చేసుకుంటా: రామ్ చరణ్
'పుష్ప' విలన్ మామూలోడు కాదు.. రెమ్యునరేషన్ వింత కండీషన్స్!
తప్పక చదవండి
- హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో
- కరివేపాకులు ఆరు నెలలు వరకు నిల్వ ఉండాలంటే..!
- T20 వరల్డ్కప్లో సూపర్-8 బెర్త్లు ఖారారు.. షెడ్యూల్ ఇదే
- కానిస్టేబుల్ సురేష్కు సీఎం రేవంత్ అభినందన.. కారణం ఇదే..
- ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!
- జమ్ము కశ్మీర్: భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది మృతి
- అనంతపురం మేయర్కు అరుదైన గౌరవం
- ఢిల్లీలో రెడ్ అలర్ట్..‘బయటికెళ్లొద్దు.. మంచినీరు తాగండి’
- పన్నూ కేసు: భారత వ్యక్తి అమెరికాకు అప్పగింత!
- సిక్ప్యాక్! లుక్ కోసమైతే ఫసక్కే
Advertisement