
యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ మేజర్. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన మేజర్ ఎట్టకేలకు రిలీజ్కు రెడీ అయింది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న మేజర్ విడుదలవుతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.
యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. ముంబై 26/11 దాడుల్లో వీరమరణం పొందిన ఎన్ఎస్జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన మేజర్ ఎట్టకేలకు రిలీజ్కు రెడీ అయింది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న మేజర్ విడుదలవుతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.
మహేశ్బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. శోభితా ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. ‘ శశికిరణ్ తిక్క దర్శకత్వంలో ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కింది.
Slight change in date 🔥 SUMMER HEAT wave hits theatres one week later 🇮🇳
— Adivi Sesh (@AdiviSesh) April 27, 2022
JUNE 3 it is! #MajorTheFilm worldwide #Telugu :: #Hindi :: #Malayalam #MajorOnJune3rd #MajorSandeepUnnikrishnan pic.twitter.com/4hmDShZFhd
చదవండి: యంగ్ హీరోపై వరుస కేసులు