కరపత్రాల ఆవిష్కరణ | Sakshi
Sakshi News home page

కరపత్రాల ఆవిష్కరణ

Published Mon, May 6 2024 5:20 AM

కరపత్రాల ఆవిష్కరణ

భూపాలపల్లి రూరల్‌: సింగరేణి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం భూపాలపల్లి పట్టణంలో ఎన్నికలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య, తెలంగాణ పీపుల్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ జిల్లా కన్వీనర్‌ కర్నాటకపు సమ్మయ్య మాట్లాడారు. పదేళ్లుగా కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేసిన నిరంకుశ, ప్రజావ్యతిరేక పాలన, అవినీతిని ప్రజలు ప్రశ్నించా లన్నారు. సమావేశంలో నాయకులు పీక కిరణ్‌, యుగేందర్‌, శ్రీనివాస్‌, జై రమేష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement