ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. శనివారం సైతం ప్రచండ భానుడిగా తన ప్రకోపాన్ని చూపాడు. ఉదయం తొమ్మిదిదాటక ముందే నిప్పులు కక్కుతున్నాడు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సీయస్కు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. తీవ్రమైన వడగాలలు వీచాయి. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం పెరుగుతుండగా.. ప్రజలు కూలర్లు, ఏసీల కింద సేదతీరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో శనివారం అత్యధిక డిగ్రీల సెల్సీయస్ నమోదైన ప్రాంతాలు