సెమీఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ | Yuki Bhambri pair in semifinals | Sakshi
Sakshi News home page

సెమీఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ

Jun 13 2024 4:04 AM | Updated on Jun 13 2024 4:04 AM

Yuki Bhambri pair in semifinals

బాస్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్‌)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్‌) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. స్టుట్‌గార్ట్‌లోబుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 6–2తో థియో అరిబెజ్‌–సాదియో (ఫ్రాన్స్‌) జంటపై గెలిచింది. 

55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ–ఒలివెట్టి జోడీ ఎనిమిది ఏస్‌లు సంధించి, ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్విస్‌ను ఒక్కసారి కూడా కోల్పోకుండా ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement