ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలు కనీస వసతులు లేక కునారిల్లుతుండేవి. ఉపాధ్యాయుల కొరత, వసతుల లేమి, చదువులపై ప్రభావం చూపేవి. కానీ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన వెంటనే ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకంటే మిన్నగా మారాయి. ప్రాథమిక పాఠశాలలో స్మార్ట్ టీవీలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఇంట్రాక్టివ్ ప్లాట్ పానల్ (ఐపీఎఫ్) ద్వారా విద్య బోధిస్తున్నారు. బైజూస్ కంటెంట్ విద్యనందించేందుకు ట్యాబ్లు పరిచయం చేస్తున్నారు. డిజిటల్ విద్యను విద్యార్థులకు చేరువ చేస్తున్నారు. ప్రభుత్వ బడులను మనబడి నాడు–నేడు ద్వారా ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చేశారు. విద్యార్థులకు ఆధునిక మరుగుదొడ్లు అందుబాటులోకి తెచ్చారు. మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. – ఉదయగిరి
No Headline
Published Sun, May 5 2024 2:55 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ లండన్ పర్యటన
వ్యక్తి దుర్మరణం
కొనసాగిన ఈ – కంటెంట్ జనరేషన్పై శిక్షణ
‘నన్నయ’ వర్సిటీ అభివృద్ధికి ‘న్యూయోమ్’ సహకారం
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
భూతదయకు ప్రా‘ధాన్యం’
రెండు బైక్లు ఢీకొని వ్యక్తి మృతి
అబ్బుర పర్చిన డాగ్ షో
సమ్మర్లో చదివేద్దాం
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
తప్పక చదవండి
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- 'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- 47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
- కిర్గిజిస్తాన్లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
- తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థి సత్తా
- ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
Advertisement