అమరావతి నగర నిర్మాణానికి స్విస్ చాలెంజ్ విధానం సరైనది కాదని ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఆయన ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Published Sun, Aug 27 2017 12:00 PM | Last Updated on Wed, Mar 20 2024 1:44 PM
అమరావతి నగర నిర్మాణానికి స్విస్ చాలెంజ్ విధానం సరైనది కాదని ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఆయన ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.