కావేరిపై భగ్గుమన్న కర్ణాటక | Kannada associations bandh | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 7 2016 7:41 AM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

తమిళనాడుకు కావేరి నదీ జలాలు విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో కర్ణాటకలో మంగళవారం నిరసనలు మిన్నంటాయి. తమిళనాడుకు రోజుకు 15 వేల క్యూసెక్కుల చొప్పున పది రోజుల పాటు కావేరి నీటిని విడుదల చేయాలని సోమవారం కర్ణాటకను సుప్రీంకోర్టు ఆదేశించింది.దీంతో కావేరీ రాజకీయాలకు కేంద్రమైన మాండ్యా జిల్లా మంగళవారం భగ్గుమంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement