'విచారణకు ఆదేశించి గౌరవాన్ని కాపాడుకోండి' | kotamreddy sridhar reddy demand for enquiry over Tenth paper leak issue | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 30 2017 2:59 PM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

ఆంధ్రప్రదేశ్‌ లో విద్యావ్యవస్థ అంతా సీఎం చంద్రబాబు బినామీల చేతుల్లోనే ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. శాసనసభ ముగిసిన తర్వాత మీడియా పాయింట్ వద్ద విలేకరులతో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మాట్లాడుతూ.. తన బినామీలను కాపాడుకునేందుకు చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement