ఈనాటి ముఖ్యాంశాలు | Today News Updates 22nd February Nuzvid Triple IT Man Entered In Ladies Hostel | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Published Sat, Feb 22 2020 7:19 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM

సంచలనం సృష్టిస్తున్న ఈఎస్‌ఐ కుంభకోణంలో ఇద్దరు మాజీ మంత్రులకు ప్రమేయం ఉన్నట్లు తమకు ఆధారాలు లభించాయని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇకపోతే, నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో కలకలం రేగింది. విద్యార్థినుల హ్టాస్టల్లోకి ఓ యువకుడు చొరబడిన ఘటన వెలుగుచూసింది. మరోవైపు రెండు రోజల పాటు ఢిల్లీలో నిర్వహించనున్న అంతర్జాతీయ న్యాయ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement