breaking news
Kartik Aaryan
-
అవార్డుల నవ కళ
దేశంలో ప్రతిష్ఠాత్మక సినీ పురస్కారాలైన 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను శనివారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను ప్రకటించిన ఈ పురస్కారాల్లో ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘ఆర్టికల్ 370’ ఉత్తమ చిత్రంగా నిలిచి, స్వర్ణ కమలం సాధించింది. మలయాళ అగ్రనటుడు మమ్ముట్టి (భ్రమయుగం), బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ (చందు ఛాంపియన్) ఉత్తమ నటులుగా రజత కమలం పురస్కారాలకు ఎంపికయ్యారు. ‘ఆర్టికల్ 370’ చిత్రంలో నటనకు యామీ గౌతమ్ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్నారు. తమిళ చిత్రం ‘అమరన్’ని తెరకెక్కించిన రాజ్కుమార్ పెరియస్వామిని ఉత్తమ దర్శకుడి పురస్కారం వరించింది. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాల్లో తెలుగు సినిమా సత్తా చాటుకుంది. ‘కల్కి 2898 ఎ.డి., పుష్ప–2, లక్కీ భాస్కర్, కమిటీ కుర్రోళ్లు, 35–చిన్న కథ కాదు’ చిత్రాలు వివిధ విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టాయి. ప్రముఖ మలయాళ దర్శకుడు జయరాజ్ చైర్పర్సన్గా వ్యవహరించిన ఫీచర్ ఫిల్మ్స్ జ్యూరీ సెంట్రల్ ప్యానెల్ ఈ అవార్డుల విజేతలను ఎంపిక చేసింది.జాతీయ అవార్డుల్లో పలు తెలుగుæచిత్రాలు కీలక పురస్కారాలను అందుకున్నాయి. మొత్తం తొమ్మిది అవార్డులు దక్కాయి. పాన్ ఇండియా బ్లాక్బస్టర్ ‘కల్కి 2898 ఎ.డి.’ ఉత్తమ ప్రజాదరణ పొందిన (హోల్సమ్ ఎంటర్టైన్మెంట్) చిత్రంగా నిలిచి, స్వర్ణ కమలాన్ని సాధించింది. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ సింగిరెడ్డి దర్శకత్వం వహించారు. ఇదే సినిమాకు పని చేసిన నితిన్ జిహాని చౌదరిని బెస్ట్ ప్రొడక్షన్ డిజైనింగ్ అవార్డు వరించింది. అలాగే ‘పుష్ప 2–ది రూల్’ చిత్రదర్శకుడు బండ్రెడ్డి సుకుమార్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ప్లే రచయితగా పురస్కారం పొందారు. ఇదే చిత్రానికి దీపాలి నూర్, శీతల్ శర్మలను బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్స్ అవార్డు వరించింది. ‘లక్కీ భాస్కర్’ చిత్రానికి వెంకీ అట్లూరి ఉత్తమ డైలాగ్ రైటర్గా జాతీయ పురస్కారం కైవసం చేసుకున్నారు. యదు వంశీ దర్శకత్వం వహించిన ‘కమిటీ కుర్రోళ్లు’ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. ఈ సినిమాకు మేకప్ అందించిన పి. రవికుమార్కు బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అవార్డు లభించింది. అదే విధంగా నంద కిశోర్ ఈమని దర్శకత్వం వహించిన ‘35–చిన్న కథ కాదు’ ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైంది. ఇందులో నటించిన అరుణ్ దేవ్ పోతుల ఉత్తమ బాల నటుడి అవార్డుకు ఎంపికయ్యాడు.సంగీతం, సాంకేతిక విభాగాలు... ‘ఆర్టికల్ 370’ చిత్రానికి శాశ్వత్ సచ్దేవ్ ఉత్తమ సంగీత దర్శకుడిగా, ‘అమరన్’ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పురస్కారాలు సాధించారు. మరాఠీ చిత్రం ‘ఘరత్ గణపతి’లోని పాటకు అభయ్ జోధ్పుర్కర్ ఉత్తమ నేపథ్య గాయకుడిగా, మలయాళ చిత్రం ‘ఏఆర్ఎం’ పాటకు వైకోమ్ విజయలక్ష్మి ఉత్తమ గాయనిగా నిలిచారు. ‘మైదాన్’ (హిందీ) చిత్రంలో పాటకు మనోజ్ ముంతాషిర్కు బెస్ట్ లిరిక్స్ అవార్డు లభించింది. ‘స్త్రీ 2’ సినిమాకు విజయ్ గంగూలీ ఉత్తమ నృత్యదర్శకుడిగా ఎంపికయ్యారు. ‘మహారాజ’ సినిమాకు అనల్ అరసు బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ (యాక్షన్) అవార్డు సాధించారు. ‘భ్రమయుగం’ చిత్రానికి షెహనాద్ జలాల్ ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా, ‘అమరన్’ చిత్రానికి ఆర్. కలైవానన్ బెస్ట్ ఎడిటర్గా, ‘భూల్ భులయ్యా 3’ చిత్రానికి మానస్ చౌదరి బెస్ట్ సౌండ్ డిజైనర్గా అవార్డులు పొందారు. ప్రాంతీయ భాషల్లో ఉత్తమ చిత్రాలు రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం ప్రకటించిన ఉత్తమ ప్రాంతీయ చిత్రాల జాబితాలో హిందీ చిత్రం ‘శ్రీకాంత్’, తెలుగు ‘కమిటీ కుర్రోళ్లు’ తమిళ ‘రాయన్’, మలయాళ ‘ఫెమినిచీ ఫాతిమా’, కన్నడ ‘మిథ్య’ చిత్రాలు అవార్డులు దక్కించుకున్నాయి. బెంగాలీ ‘చలచిత్ర ఎఖోన్’, ఒడియా ‘లహరి’, గుజరాతీ ‘మారన్’, మరాఠీ ‘ముక్కం పోస్ట్ బొంబిల్వాడి’, అస్సామీ ‘జుయ్ ఫూల్’ ఆయా భాషల్లో ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయి. నాన్–ఫీచర్ ఫిల్మ్స్, సినిమా రచనలు...నాన్–ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో మరాఠీ, ఆంగ్ల భాషల్లో రూపొందిన ‘భంగార్’ ఉత్తమ చిత్రంగా స్వర్ణ కమలం గెలుచుకుంది. ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ – ఏక్తా కా ప్రతీక్’ (హిందీ) చిత్రానికి ఆనంద్ ఎల్. రాయ్ ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. పర్యావరణ విలువల నాన్ఫీచర్ చిత్రంగా ‘పి΄్లాంట్రీ: ఏ టేల్ ఆఫ్ ఎకో ఫెమినిజం’ ఎంపికైంది. ‘ఎన్డీయే’ (హిందీ) చిత్రానికి మన్వీర్ జస్రోటియా ఉత్తమ ఎడిటర్గా పురస్కారం సాధించారు. రచనల విభాగంలో కన్నడ పుస్తకం ‘నానిరువు దేనిమగాగి నాదిరువుదే ననగాగి’ కెంచనూరు ప్రదీప్ కుమార్ శెట్టికి బెస్ట్ బుక్ ఆన్ సినిమా అవార్డు దక్కింది. సంజీవ్ శ్రీవాస్తవ ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్గా ఎంపికయ్యారు. నాన్–ఫీచర్ ఫిల్మ్స్ జ్యూరీ చైర్పర్సన్గా అసీమ్ సిన్హా, బెస్ట్ రైటింగ్ ఆన్ సినిమా జ్యూరీ చైర్పర్సన్గా ఎ. చంద్రశేఖర్ వ్యవహరించారు. ప్రధాన విభాగాల విజేతలు ఉత్తమ సహాయ నటుడుసంజయ్ మిశ్రా (భక్షక్ – హిందీ).ఉత్తమ సహాయ నటిసచన నమిదాస్ (మహారాజ – తమిళం)రూపశ్రీ వర్కాడి (మిథ్య – కన్నడ).ఉత్తమ తొలి చిత్రదర్శకుడు: రణదీప్ హుడా (స్వాతంత్య్ర వీర్ సావర్కర్ – హిందీ).ఉత్తమ సామాజిక, పర్యావరణ విలువల చిత్రం: ‘కెప్టెన్ మిల్లర్’ (తమిళం). ఇందులో నటనకు గాను ధనుష్కు ప్రత్యేక ప్రశంస దక్కింది.‘కల్కి 1’లో 30 శాతమే చూశారు! నాగీ (నాగ్ అశ్విన్) ఈ కథ చెప్పినప్పుడే ఒక అసాధారణమైన, అద్భుతమైన సినిమా అనిపించింది. నేను చేసిన హిందీ సినిమా ‘తుంబాడ్’ లైట్ బడ్జెట్. కానీ ‘కల్కి’ భారీ బడ్జెట్. నన్ను నమ్మి, ఈ సినిమాకి తీసుకున్నారు నాగీ. ఒక దశలో ఈ కథ మొత్తం ఒక్క సినిమాలోనే సరిపోతుందా? అనిపించింది. చివరికి రెండు భాగాలుగా మారింది. కాశీ, శంబాల, కురుక్షేత్ర, కాంప్లెక్స్... ఇలా ఈ సినిమా కోసం చాలా సెట్స్ వేశాం. పేపర్ వర్క్ బాగా చేయడంతో సెట్స్ రూపొందించడం సులువైంది. ఇక సినిమాలో ప్రభాస్ వాడిన బుజ్జి (కారు)కి చాలా ఎఫర్ట్ పెట్టాం. ఈ కారుకి వాడిన టైర్లు లాంటివి నిజంగా లేవు. కొత్తగా తయారు చేశాం. ఈ కారు తయారు చేయడానికి దాదాపు 200 డిజైన్లు అనుకున్నాం. ఎందుకంటే సినిమాలో అది కారు మాత్రమే కాదు... ‘సపోర్టింగ్ క్యారెక్టర్’. అలాగే ఈ మూవీలో వాడిన ఇతర వాహనాలు, ఆయుధాలు... ఇవన్నీ కూడా ‘ఇండియన్ లుక్’లో కనిపించడం చాలా ముఖ్యం. అందుకే చాలా కసరత్తులు చేశాం. సినిమా షూటింగ్ ఆరంభించక ముందు దాదాపు ఏడాదిన్నర వర్క్ చేశాం. ప్రతిదీ ఊహించుకుని చేయడమే కాబట్టి ప్రతి రోజూ సవాల్గా అనిపించేది. నాగీని ప్రత్యేకంగా ప్రశంసించాల్సిందే. అలాగే టెక్నికల్ టీమ్ హార్డ్ వర్క్ చాలా ఉంది. ఇలాంటి సినిమాలు చేసినప్పుడు ‘పర్ఫెక్షన్’ మీద మాత్రమే ధ్యాస ఉంటుంది... అవార్డుల గురించి ఆలోచించం. కానీ మనసు పెట్టి చేసే ఏ పనికైనా అవార్డులు వస్తాయి. మా ‘కల్కి’కి వచ్చిన అవార్డులు అందుకు ఓ నిదర్శనం. ‘కల్కి 2898 ఎ.డి.’లో మీరు చూసింది 30 శాతం మాత్రమే. రెండో భాగం మరిన్ని సెట్స్తో, మరింత లార్జ్స్కేల్తో ఉంటుంది.– ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహాన్ చౌదరిభవిష్యత్లో భూమి మీదున్న వనరులన్నీ కనుమరుగైపోయి పవిత్ర కాశీ నగరం ఎడారిలా మారిపోతుంది. సుప్రీం యాస్కిన్ అనే క్రూరుడు కాంప్లెక్స్ పేరిట ఓ ఆకాశ నగరాన్ని నిర్మించుకుని, అందులో సకల సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటాడు. జనంలో ఒకడైన భైరవ ఎలాగైనా కాంప్లెక్స్లోకి వెళ్లాలని ఆశపడతాడు. కాంప్లెక్స్లో సుమతి అనే అమ్మాయికి కల్కి అవతారం బిడ్డగా పుడతాడని తెలుసుకున్న అశ్వత్థామ ఆమెను రక్షించాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో భైరవ కాంప్లెక్స్లోకి వెళ్లాడా లేదా? సుమతి ఎవరు? సుప్రీం యాస్కిన్ తన లక్ష్యం కోసం ఏం చేశాడన్నది ‘కల్కి 2898 ఎ.డి’ కథ. భవిష్యత్తుని ఊహించి, అత్యున్నత సాంకేతిక విలువలతో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ విజువల్ వండర్ని తెరకెక్కించారు. అశ్వినీదత్ నిర్మించారు. – ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం (కల్కి 2898 ఎ.డి.)పనిమీద నిబద్ధత,నిజాయతీ ఉండాలి మేకప్ ఆర్టిస్ట్గా 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. నేను అందుకున్న తొలి జాతీయ అవార్డు ఇది. మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉంది. నిర్మాత నిహారికగారితో పాటు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేశ్గారి ప్రోత్సాహంతో ఇదంతా జరిగింది. నేను అవార్డుకి ఎంపిక అయినట్లు ముందు నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పారు. వెంటనే నిహారికగారు కూడా విషయాన్ని చెప్పి, హ్యాపీ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఆఫీసుకి రమ్మన్నారు. నేనెప్పుడూ అవార్డుల గురించి ఆలోచించలేదు. పింక్ ఎలిఫెంట్లోని తొలి సినిమా కాబట్టి జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాలని నాకున్న అనుభవంతో జాగ్రత్తగా పని చేశాను. ఆ పని, ఆ నిజాయతీ ఈ రోజు నాకు అవార్డు తెచ్చిపెట్టింది. నాకు అవార్డు రావడంతో మా కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా ఉన్నారు. పని మీద నిబద్ధత, నిజాయతీ.. ఈ రెండూ ఉంటే ఆటోమేటిక్గా అవార్డులనేవి వస్తాయని నమ్ముతాను. – ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ పి. రవికుమార్పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో జాతరను సజావుగా చేయాలని గ్రామస్తులు కొందరు యువకులతో కమిటీ ఏర్పాటు చేస్తారు. జాతర తర్వాత వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి, గెలవాలని అదే గ్రామంలోని రెండు వర్గాలు తీర్మానిస్తాయి. అయితే రాజకీయాల కారణంగా కమిటీలోని యువకుల మధ్య కుల వివక్ష వల్ల మనస్పర్థలు వచ్చి విడిపోతారు. కొంతకాలం తర్వాత విడిపోయిన ఆ స్నేహితులు మళ్లీ ఎలా కలిశారన్న భావోద్వేగ కథాంశంతో దర్శకుడు యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు. – ప్రాంతీయ ఉత్తమ చిత్రం (కమిటీ కుర్రోళ్లు)ఆర్టికల్ 370 రద్దు అమలుకు కొద్ది రోజుల ముందు కశ్మీర్ లోయలో సంఘర్షణలు, అక్కడి పరిస్థితులు, ఉగ్రవాదం తదితర అంశాలను డీల్ చేసేందుకు అసైన్ చేయబడ్డ ఫీల్డ్ ఆఫీసర్ జూనీ హక్సర్, అలాగే ఈ పరిస్థితులను పరిశీలించే పీఎంఓ సెక్రటరీ రాజేశ్వరి స్వామినాథన్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? శాంతి భద్రతలను ఎలా కాపాడారన్నది ‘ఆర్టికల్ 370’ చిత్రకథ. జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు సాధించిన ఈ చిత్రానికి ఆదిత్య సుహాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఎన్ఐఎ ఏజెంట్ జూనీ హక్సర్ పాత్రలో ఒదిగిపోయిన యామీ గౌతమ్ జాతీయ ఉత్తమ నటి అవార్డు సాధించారు. – జాతీయ ఉత్తమ చిత్రం (ఆర్టికల్ 370)ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది ఈరోజు ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ‘లక్కీ భాస్కర్’ సినిమాకి బెస్ట్ స్క్రీన్ప్లే డైలాగ్ రైటర్గా నేను ఎంపికయ్యాను. ఇందుకు నేను నిజంగా చాలామందికి ధన్యవాదాలు చెప్పాలి. ముఖ్యంగా నాతో కలిసి పని చేసిన టీమ్కి. నన్ను నమ్మిన నిర్మాత నాగవంశీగారికి, హీరో దుల్కర్ సల్మాన్గారికి, హీరోయిన్ మీనాక్షీ చౌదరి, నటులు సాయికుమార్, రాంకీగార్లకు థ్యాంక్స్. అలాగే ఈ మూవీకి అద్భుతమైన సంగీతం ఇచ్చిన జీవీ ప్రకాశ్కుమార్కి, నాకు ఇష్టమైన ఎడిటర్ నవీన్ నూలికి ధన్యవాదాలు. టీమ్ అంతా మా సినిమా విజయానికి దోహదపడ్డారు. నేను రాసిన డైలాగ్స్కి కూడా ఇంత మంచి పేరు వచ్చిందంటే నటీనటుల వల్లే. వాళ్లు అద్భుతంగా చెప్పడం, నటించడం వల్లే ఈరోజు నేను ఈ అవార్డుకి ఎంపికయ్యాను.. వీళ్లందరికీ నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. అలాగే ఈ అవార్డుకి నన్ను ఎంపిక చేసిన జాతీయ అవార్డు కమిటీ జ్యూరీకి కూడా థ్యాంక్స్. ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది. – ఉత్తమ స్క్రీన్ప్లే రైటర్వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)మన తెలుగు తేజం, ప్రముఖ పారిశ్రామికవేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ అధినేత అయిన శ్రీకాంత్ బొల్లా జీవితంపై వచ్చిన చిత్రం ‘శ్రీకాంత్’. ఈ చిత్రంలో టైటిల్ రోల్ని రాజ్కుమార్ రావ్ పోషించారు. పుట్టుకతోనే కంటి చూపు లేకపోవడంతో శ్రీకాంత్ బాల్యంలో పడిన ఇబ్బందులు, చదువు కోసం పడ్డ అవస్థలు, ఆపై అంధత్వాన్ని జయించి, వ్యాపారవేత్తగా ఎదిగిన తీరుపై తీసిన స్ఫూర్తిదాయకమైన చిత్రం ఈ ‘శ్రీకాంత్’. – ఉత్తమ హిందీ చిత్రం (శ్రీకాంత్)ఆంధ్రా టు అమెరికాఈ ‘శ్రీకాంత్’ చిత్రానికి స్ఫూర్తిగా నిలిచిన శ్రీకాంత్ బొల్లా గురించి చెప్పాలంటే... శ్రీకాంత్ బొల్లా సొంత ఊరు ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం. పుట్టుకతోనే అంధుడు. అయితే అతని తల్లిదండ్రులు కొడుకును పట్టుదలతో చదివించారు. ఆరేళ్ల వయసులో ప్రతి రోజూ కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ స్కూలుకు వెళ్లేవాడు శ్రీకాంత్. ఎనిమిదేళ్ల వయసులో అంధ విద్యార్థులు చదువుకునే బోర్డింగ్ స్కూలులో సీటు లభించింది. దీంతో హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాడు. ఇంజనీర్ కావాలన్నది తన కల. అది జరగాలంటే సైన్స్, మ్యాథ్స్ చదవాలి. కానీ, ఆ సబ్జెక్టులు తీసుకోవడానికి ఆయనకు అర్హత లేదంటూ స్కూల్ యాజమాన్యం అభ్యంతరం చెప్పింది. ఈ విషయంపై కోర్టుకెక్కి, అనుమతి సాధించారు. ఇంటర్మీడియట్ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో శ్రీకాంత్ బొల్లా ఇంజినీరింగ్ చదవాలనుకున్నా... అంధుడైన కారణంగా అడ్మిషన్ దక్కలేదు. దీంతో అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకున్నారు. సీటు దక్కించుకుని, ఎంఐటీలో మేనేజ్మెంట్ సైన్స్లో ఆయన గ్రాడ్యుయేట్ అయ్యారు. జాబ్ వచ్చినా ఇండియాలోనే పని చేయాలనుకున్నారు. 2012లో హైదరాబాద్ చేరుకుని, ‘బొల్లాంట్ ఇండస్ట్రీస్’ స్థాపించారు. ప్యాకేజింగ్ మెటీరియల్ తయారు చేసే ఈ కంపెనీ తాటి ఆకులతో పర్యావరణ అనుకూల ఉత్పత్తులను రూపొందిస్తు్తంది. ఇందులో ఎక్కువమంది వికలాంగులే పని చేస్తున్నారు. – ఆచార్య శరత్చంద్ర, సాక్షి, న్యూఢిల్లీ -
హోటల్లో 18 ఏళ్ల టీనేజ్ అమ్మాయితో స్టార్ హీరో..
బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ తెలుగువారికి కూడా బాగా పరిచయమే.. నటి శ్రీలీలతో ఆయన డేటింగ్లో ఉన్నారంటూ కొద్దిరోజుల క్రితం పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఆ వార్తలను వారు ఖండించారు. అయితే, తాజాగా కార్తిక్ ఆర్యన్ డేటింగ్ గురించి బాలీవుడ్లో బిగ్ న్యూస్ వైరల్ అవుతుంది. UKకి చెందిన టీనేజ్ అమ్మాయి కరీనా కుబిలియుటే(18)తో కార్తీక్ ఆర్యన్ ప్రేమలో ఉన్నాడనే పుకార్లు వైరల్ అవుతున్నాయి. దీంతో అతను సోషల్మీడియాలో ఆమెను అన్ఫాలో చేసినట్లు తెలుస్తోంది.35ఏళ్ల కార్తిక్ ఆర్యన్ టీనేజ్ అమ్మాయితో గోవా బీచ్లో కెమెరా కంటపడ్డారు. ఈ నెల ప్రారంభంలో ఇద్దరూ గోవాలోని సెయింట్ రెగిస్ హోటల్లో దాదాపు ఒకే సమయంలో బస చేశారని, కానీ.. వేర్వేరు గదుల్లో వారిద్దరూ ఉన్నారని సమాచారం. సోషల్మీడియాలో వారు షేర్ చేసిన ఫోటోలలో సారూప్యత ఉండటంతో ఈ వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే, UKకి చెందిన కరీనా కుబిలియుటే వయసు 17ఏళ్లు మాత్రమేనని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మైనర్ అమ్మాయితో డేటింగ్ చేయడం ఏంటి అంటూ కార్తిక్ ఆర్యన్కు మెసేజ్లు పెడుతున్నారు.బాలీవుడ్ మీడియా నివేదిక ప్రకారం, కార్తీక్తో పాటు ఆ అమ్మాయి కూడా గోవాలోని సెయింట్ రెగిస్ హోటల్లో ఒకే సమయంలో అతిథులుగా ఉన్నారని ప్రకటించాయి. అయితే, ఇద్దరూ వేర్వేరు గదుల్లో బస చేశారని కథనాలు వచ్చాయి. డేటింగ్ పుకార్లు వెలువడిన తర్వాత, కరీనా తన ఇన్స్టాగ్రామ్ బయోలో, "నాకు కార్తీక్ తెలియదు, నేను అతని ప్రియురాలిని కాదు, నేను నా కుటుంబంతో సెలవులో ఉన్నాను" అని పేర్కొంది. కొంత సమయం తర్వాత ఆమె తన బయోను "నాకు కార్తీక్ తెలియదు" అని రాసింది. ఆపై కరీనా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లకు కామెంట్స్ను ఆపేసింది. కానీ, కార్తిక్ ఆర్యన్ మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు.సండే గార్డియన్ నివేదిక ప్రకారం, కరీనా UK లోని కార్లైల్ కాలేజీలో చదువుతోంది. ఆమె చీర్లీడర్ కూడా. ఆమె వయస్సు ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షించిందని పేర్కొంది. కరీనాకు 18 సంవత్సరాలు, కార్తీక్ ప్రస్తుతం 35 సంవత్సరాలు అని అందులో తెలిపింది. గతంలో, కార్తీక్ ఆర్యన్ సారా అలీ ఖాన్, అనన్య పాండే, పష్మీనా రోషన్, శ్రీలీల, జాన్వీ కపూర్లతో సహా పలువురు నటీమణులతో డేటింగ్లో ఉన్నాడని వార్తలు వచ్చాయి.కార్తీక్ ఆర్యన్ విషయానికి వస్తే.. ప్యార్ కా పంచనామా, లూకా చుప్పీ, పతీ పత్నీ ఔర్ ఓ, భూల్ భులయ్యా 2, భూల్ భులయ్యా 3, షెహజాదా(అల వైకుంఠపురములో హిందీ రీమేక్), లూకా చుప్పి, ధమాకా.. ఇలా అనేక సినిమాలతో టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల కార్తీక్ 'తూ మేరీ మైన్.. తేరా మైన్ తేరా తు మేరీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే బాక్సాఫీస్ వద్ద ధురంధర్ హవా కారణంగా ఈ సినిమా నిలదొక్కుకోలేకపోయింది. -
చెల్లి పెళ్లిలో డ్యాన్స్.. పైసా తీసుకోలే: బాలీవుడ్ హీరో
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఇంట గత నెలలో శుభకార్యం జరిగింది. కార్తీక్ చెల్లెలు కృతిక తివారీ వివాహం జరిగింది. పైలట్ తేజస్వి కుమార్ సింగ్తో ఆమె ఏడడుగులు వేసింది. తాజాగా ఈ పెళ్లి విశేషాలను కార్తీక్ పంచుకున్నాడు. కార్తీక్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం తూ మేరీ మైన్.. తేరా మైన్ తేరీ తు మేరీ. అనన్య పాండే హీరోయిన్గా యాక్ట్ చేసింది. పెళ్లిలో ఫ్రీగా డ్యాన్స్ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా కార్తీక్, అనన్య పాండే 'ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో'కి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ.. గత నెలలో చెల్లి పెళ్లి జరిగింది. పనులన్నీ అమ్మ, చెల్లియే చూసుకున్నారు. నా ఇంట్లో శుభకార్యానికి నేనే అతిథిగా వెళ్లాను. పెళ్లిలో ఉచితంగా డ్యాన్స్ చేశాను. నా సోదరి నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని సరదాగా చెప్పుకొచ్చాడు.సినిమాకార్తీక్ ఆర్యన్ విషయానికి వస్తే.. ప్యార్ కా పంచనామా, లూకా చుప్పీ, పతీ పత్నీ ఔర్ ఓ, భూల్ భులయ్యా 2, భూల్ భులయ్యా 3, షెహజాదా(అల వైకుంఠపురములో హిందీ రీమేక్), లూకా చుప్పి, ధమాకా.. ఇలా అనేక సినిమాలతో టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల కార్తీక్ 'తూ మేరీ మైన్.. తేరా మైన్ తేరా తు మేరీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే బాక్సాఫీస్ వద్ద ధురంధర్ హవా కారణంగా ఈ సినిమా నిలదొక్కుకోలేకపోయింది. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) చదవండి: కీర్తి సురేశ్ అక్కలో ఈ టాలెంట్ కూడా ఉందా? -
చెల్లి పెళ్లి చేసిన యంగ్ హీరో.. ఎమోషనల్ పోస్ట్
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఇంట్లో పెళ్లి సందడి. ఇతడి చెల్లి కృతికకు శుక్రవారం ఉదయం ఘనంగా వివాహం జరిగింది. పైలట్ తేజస్వి కుమార్ సింగ్తో ఏడడుగులు వేసింది. కార్తీక్ ఆర్యన్ సొంతూరు అయిన గ్వాలియర్లోని ఓ రిసార్ట్లో ఈ శుభకార్యం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ క్రమంలో పెళ్లి ఫొటోలు పోస్ట్ చేసిన కార్తీక్.. భావోద్వేగానికి గురై పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: అఖండ 2.. టాలీవుడ్కి ఓ గుణపాఠం!) 'నీ ప్రపంచం చాలా మారింది. అందులో ఈ రోజు ఒకటి. నా కికీని పెళ్లి కూతురిలా చూస్తుంటే ఇన్నేళ్లు ఒక్క క్షణంలా అనిపిస్తుంది. నువ్వు నా వెనక పరుగెత్తడం దగ్గర నుంచి ఇప్పుడు ఎంతో ఆనందంగా పెళ్లి కూతురిలా నడిచి వస్తున్నావ్. నిన్ను ఇలా చూస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. నువ్వు ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించొచ్చు. కానీ ఎప్పటికీ నువ్వు నా చిట్టి చెల్లిలివే. ఈ ప్రయాణం నువ్వు కోరుకున్నవన్నీ ఇస్తుందనుకుంటున్నాను' అని కార్తీక్ ఆర్యన్ ఎమోషనల్ అయిపోయాడు.కార్తీక్ ఆర్యన్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2011 నుంచి బాలీవుడ్లో మూవీస్ చేస్తున్నాడు. ప్యార్ కా పంచనామా, లూకా చుప్పీ, పతీ పత్ని ఔర్ ఓ, భూల్ భులయ్యా 2, చందు ఛాంపియన్, భూల్ భులయ్యా 3 తదితర చిత్రాలతో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇతడి చెల్లి పేరు కృతిక తివారీ. ఈమె డాక్టర్. ఇప్పుడు ఈమెకే పెళ్లయింది. కార్తీక్ ప్రస్తుతం 'తూ మేరీ మైన్ తేరా మైన్ తేరీ తు మేరీ' అనే సినిమా చేశాడు. ఈ నెల 25న థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: ఈ ఏడాది టాప్- 10 సినిమాలు ఇవే.. తెలుగు నుంచి ఒకే ఒక్కటి) View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) -
యంగ్ హీరోను ఇండస్ట్రీ నుంచి తరిమేయాలని స్టార్ సెలబ్రిటీల ప్లానింగ్
సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య పోటీ ఎప్పుడూ ఉండేదే! అయితే కొత్తగా వచ్చే హీరోహీరోయిన్స్ ఎదుగుతున్నారంటే కొందరు బడా స్టార్స్ అస్సలు తట్టుకోలేరు. హీరో కార్తీక్ ఆర్యన్ విషయంలో ఇదే జరిగిందంటున్నాడు సింగర్ అమాల్ మాలిక్ (Amaal Mallik). బాలీవుడ్లోని చీకటి కోణం గురించి సింగర్ అమాల్ మాలిక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. మాయా ప్రపంచంసినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయో జనాలకు అర్థమవుతోంది. ఇక్కడ చీకట్లోనే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్.. దాన్ని ఎదిరించలేకపోయాడు. అతడిది ఆత్మహత్య అని కొందరు, హత్య అని మరికొందరు అంటుంటారు. ఏదేమైనా అతడు మనమధ్య లేడనేది నిజం. ఈ పరిశ్రమ వారి మనసును, మెదడును దెబ్బతీస్తుంది. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. సినిమా ఇండస్ట్రీ అనేదే ఒక మాయాప్రపంచం. తగిన శాస్తిఈ విషయం జనాలకు అర్థమయ్యాక బాలీవుడ్పై వారి అభిప్రాయమే మారిపోయింది. వీళ్లు చెడ్డవాళ్లు.. ఊరికే వదిలిపెట్టకూడదు అని జనాల్లో కోపం కట్టలు తెంచుకుంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో సెలబ్రిటీలను, వారి సినిమాలను ప్రజలు దూరం పెట్టారు. ఈ పతనాన్ని చూసేందుకు వారు నిజంగానే అర్హులు. ఒక మంచి మనిషి (సుశాంత్ సింగ్) మన మధ్య లేకుండా పోయాడు. సమస్యలను ఎదిరించి..కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan)ను కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తొక్కడానికి ప్రయత్నించారు. కానీ, అతడు చిరునవ్వుతోనే ఆ సమస్యలను జయించాడు. అతడికి పేరెంట్స్ సపోర్ట్ ఉంది. ఇండస్ట్రీకి కొత్తవాడయినా తన స్వయంకృషితో ఎదిగాడు. కార్తీక్ను ఇండస్ట్రీ నుంచి బయటకు పంపించేందుకు దాదాపు వంద మంది ప్రయత్నిస్తున్నారు. అందులో పెద్ద హీరోలు, నిర్మాతలు.. ఎందరో ఉన్నారు అని చెప్పుకొచ్చాడు.సినిమాప్యార్ కా పంచనామా సినిమాతో బాలీవుడ్లో హీరోగా కెరీర్ మొదలుపెట్టాడు కార్తీక్ ఆర్యన్. ప్యార్ కా పంచనామా 2, లుకా చుప్పి, లవ్ ఆజ్ కల్, ధమాకా, భూల్ భులయ్యా 2, భూల్ భులయ్యా 3, ఫ్రెడ్డీ, షెహజాదా (అల వైకుంఠపురములో రీమేక్), సత్య ప్రేమ్కీ కథ వంటి చిత్రాల్లో నటించాడు.చదవండి: బిగ్బాస్ షోలో రోబో ఎంట్రీ.. కంటెస్టెంట్లకు కష్టమే! -
మాజీ ప్రేమికులు మళ్లీ కలిశారు
మన దగ్గర తక్కువ గానీ బాలీవుడ్లో ప్రేమ, బ్రేకప్ అనేవి చాలా ఎక్కువగా వినిపిస్తుంటాయి. కలిసి సినిమా చేయడం లేటు తెగ రూమర్స్ వచ్చేస్తాయి. వాటిలో కొన్ని నిజమవుతుంటాయి. కొన్ని మాత్రం ఆదిలో ఆగిపోతాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే అప్పట్లో ప్రేమించుకున్నారనే రూమర్స్ వచ్చి, విడిపోయిన ఓ జంట.. చాన్నాళ్ల తర్వాత మళ్లీ కలిశారు. రొమాంటిక్ మూవీ కూడా చేయబోతున్నారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి?(ఇదీ చదవండి: ఇళయరాజా రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?)బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్.. ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. గతంలో 'పతీ పత్ని ఔర్ ఓ' మూవీ చేస్తున్న టైంలో హీరోయిన్ అనన్య పాండేతో డేటింగ్ చేస్తున్నాడనే పుకార్లు వచ్చాయి. తర్వాత 'కాఫీ విత్ కరణ్' షోలో ఈ విషయమై మాట్లాడిన కరణ్ జోహార్.. వాళ్లకు బ్రేకప్ అయిందని చెప్పుకొచ్చాడు. కొన్నాళ్ల క్రితం ఇదే కరణ్ జోహార్.. 'దోస్తానా 2' విషయమై కార్తీక్ ఆర్యన్తో గొడవపడ్డాడు. ఇకపై తన నిర్మాణ సంస్థలో కార్తీక్తో సినిమాలు చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు.కట్ చేస్తే ఇప్పుడు అదే కరణ్ జోహార్.. కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే జంటగా 'తూ మేరీ మైన్ తేరా, మైన్ తేరా తూ మేరీ' సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది వాలంటైన్స్ సందర్భంగా ఫిబ్రవరి 13న మూవీ థియేటర్లలోకి వస్తుందని చెప్పారు. దీంతో కార్తీక్-అనన్యతో పాటు కార్తీక్-కరణ్ జోహార్ మళ్లీ కలిసిపోయారనే టాక్ వినిపిస్తోంది.(ఇదీ చదవండి: 'హరిహర వీరమల్లు' మళ్లీ వాయిదా?) -
శ్రీలీల నిశ్చితార్థం..? 'బిగ్ డే' అంటూ ఫోటోలు విడుదల.. అసలు విషయం ఇదేనా?
టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్ట్లో ఒకరిగా ఫుల్ జోష్లో ఉన్న శ్రీలీల(Sreeleela) త్వరలో పెళ్లి చేసుకోబోతుందని నెట్టింట వైరల్ అవుతుంది. అందుకు కారణం తాజాగా సోషల్మీడియాలో ఆమె షేర్ చేసిన వీడియో, ఫోటోలే అని తెలుస్తోంది. కొంత సమయం క్రితం శ్రీలీల తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఫోటోలు పంచుకుంది. తన చెంపల మీద పసుపు పూసి కొందరు ఆశీర్వదిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈరోజు నాకు 'బిగ్ డే' అంటూనే పూర్తి వివరాలు 'కమింగ్ సూన్' అంటూ హింట్ ఇచ్చింది. దీంతో నెటిజన్లు కూడా ఒక క్లారిటీకి వచ్చేసి.. సైలెంట్గా శ్రీలీల నిశ్చితార్థం చేసుకుందని త్వరలో పెళ్లి అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే, అసలు విషయం నిశ్చితార్థం కాదని తెలుస్తోంది. జూన్ 14న శ్రీలీల పుట్టినరోజు ఉంది. కానీ తిథుల ప్రకారం ఆ వేడుకను ఇలా ముందే సెలబ్రేట్ చేసుకున్నట్లు సమాచారం ఉంది. ప్రతి ఏటా ఆమెకు ఇది అలవాటుగా చేస్తారని టాక్. పుట్టినరోజు సెలబ్రేషన్స్ను ఈరోజుల్లో కూడా తిధుల ప్రకారం ఇలా జరుపుకునే వాళ్లు ఉన్నారా..! అదీ హీరోయిన్ జరుపుకోవటం వింతగా ఉందని కొందరు చెబుతున్నారు.ఫోటోలు షేర్ చేసిన శ్రీలీల ఎలాంటి వివరాలు పూర్తిగా ప్రకటించలేదు. త్వరలో చెబుతానని, తనకు ఈరోజు 'బిగ్ డే' అంటూ.. హింట్ ఇచ్చింది. అయితే, నెటిజన్ల నుంచి శ్రీలీల షేర్ చేసిన ఫోటోలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. శ్రీలీల నిశ్చతార్థం చేసుకుందని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఏదైనా వాణిజ్య ప్రకటన కోసం ఆమె చేస్తున్న ప్రమోషన్స్ కావచ్చని అంటున్నారు. మరోవైపు ఆమె పుట్టినరోజును ఇలా సెలబ్రేట్ చేసుకుందని కూడా సమాచారం ఉంది. ఫోటోలు షేర్ చేసే సమయంలో కాస్త క్లారిటీగా విషయం చెబితే బాగుంటుంది కదా అంటూ మరికొందరు మండిపడుతున్నారు. ఈ విషయంపై శ్రీలీల ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan), శ్రీలీల (Sreeleela) డేటింగ్లో ఉన్నారంటూ కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అనురాగ్ బసు దర్శకత్వంలో వారిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు ప్రేమలో పడ్డారని టాక్ వచ్చింది. కార్తిక్ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి వేడుకలో శ్రీలీల కనిపిస్తూ ఉంటుంది. ఆపై కొద్దిరోజుల క్రితం జరిగిన ‘ఐఫా’ (IFFA) వేడుకల్లో తమ ఇంటికి ఎలాంటి అమ్మాయి కోడలిగా రావాలో చెబుతూ కార్తిక్ ఆర్యన్ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 'ఒక మంచి వైద్యురాలు మా ఇంటికి కోడలిగా రావాలని మేము కోరుకుంటున్నాం' అని ఆమె చెప్పారు. శ్రీలీల నటి మాత్రమే కాదు ప్రస్తుతం ఆమె ఎంబీబీఎస్ చదువుతుంది. హీరో తల్లి చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసేలా ఉన్నాయి. View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) -
నేను సింగిల్.. రూ.50 కోట్లు తీసుకుంటే తప్పేంటి?: బాలీవుడ్ హీరో
టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) 'ఆషిఖి 3' (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇటీవల రిలీజైన ఫస్ట్లుక్ టీజర్లో వీరి కెమిస్ట్రీ చూసి అభిమానులు ఫిదా అయ్యారు. మీ జోడీ బాగుందని మెచ్చుకున్నారు. పైగా బయట కూడా తరచూ జంటగానే కనిపించడంతో ఆఫ్స్క్రీన్లోనూ ప్రేమాయణం నడిపిస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది.నేను సింగిల్తాజాగా ఈ రూమర్పై కార్తీక్ క్లారిటీ ఇచ్చాడు. ఫిలింఫేర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ మాట్లాడుతూ.. నేను సింగిల్గా ఉన్నాను. ప్రస్తుతం ఎవరితోనూ డేటింగ్లో లేను. గతంలోనూ నేను పలువురితో ప్రేమాయణం సాగించినట్లు వార్తలు వచ్చాయి. అందులో కొన్ని నిజాలు కాగా మరికొన్ని ఉట్టి అబద్ధాలు మాత్రమే!నేర్చుకున్నా..అప్పుడీ గాసిప్స్ గురించి నేనంతగా పట్టించుకునేవాడిని కాదు. నేను ఎవరినైనా కలిసినా కూడా ఏవేవో కథనాలు అల్లుకునేవారు. ఒకరకంగా చెప్పాలంటే నా గురించి నాకే తెలియని వార్తలు వచ్చేవి. అవి చూసి నేను కాస్త జాగ్రత్తగా ఉండాలని తెలుసుకున్నాను. పరిస్థితుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చాడు. కాగా కార్తీక్.. జాన్వీ కపూర్, సారా అలీఖాన్, అనన్య పాండే వంటి పలువురు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినట్లు ఆమధ్య వార్తలు వచ్చాయి.రూ.50 కోట్లు.. నేనొక్కడినే తీసుకుంటున్నానా?కార్తీక్ ఒక్కో సినిమాకుగానూ రూ.50 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు వస్తున్న వార్తలపైనా స్పందించాడు. ఇండస్ట్రీలో నేనొక్కడినే అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నానా? మిగతావాళ్ల గురించి రాయరు కానీ నాగురించి మాత్రం నొక్కి చెప్తుంటారు అని అసహనం వ్యక్తి చేశాడు. కార్తీక్- శ్రీలీలల సినిమా విషయానికి వస్తే.. అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కృషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది.చదవండి: అల్లు అర్జున్ బర్త్డే: 'ఎదురు నీకు లేదులే.. అడ్డు నీకు రాదులే' -
విజయాల శ్రీ‘లీల’వెనుక రహస్యాలివే...
యువ నటి శ్రీలీల(sreeleela) నిస్సందేహంగా భారతీయ సినీరంగంలో తదుపరి పెద్ద స్టార్ కానుంది అంటున్నాయి సినీజోస్యాలు. తన అందం, ఆకర్షణ, ఎలక్ట్రిఫైయింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ అసాధారణమైన ఇతర నైపుణ్యాలతో, ఆమె దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరిగా మారింది. ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ సరసన బాలీవుడ్లో అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతోంది. పుష్ప2లోని కిస్సిక్ పాటతో ఆమె ఉత్తరాది ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపారు. నిజానికి పుష్ప తొలి భాగంలో సమంత ఐటమ్ సాంగ్ హిట్ అయినా కూడా సమంతకు రానంత పాప్యురారిటీ శ్రీలీలకు వచ్చింది. ఆ పాట ఆమె హిందీ చిత్రసీమలోకి రెడ్కార్పెట్ వేసింది. దాంతో సౌత్లోనూ ఆమె క్రేజ్ తారాస్థాయికి చేరుకుంది, ఇక ఆమె బాలీవుడ్లో మెరిసిపోతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టే...శ్రీలీల తాజా హిందీ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.ఇటీవల, ఈ చిత్రం సెట్ నుంచి అనేక వీడియోలు ఫొటోలు ఆనలైన్ లో ప్రత్యక్షమయ్యాయి. మరుసటి తక్షణమే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎరుపు రంగులో వదులుగా ఉండే దుస్తులు ధరించిన శ్రీలీల లుక్ ని, ఆమె రూపాన్ని మెచ్చుకుంటూ ఆమె పాత్ర గురించి ఊహాగానాలు చేస్తూ, అభిమానులు వీటిని షేర్ చేస్తున్నారు. ఓ రకంగా ఈ చిత్రానికి దక్షిణాదిలో విపరీతమైన టాక్ రావడానికి కారణం శ్రీలీలే అని చెప్పాలి. అందం, ప్రతిభ ఆత్మవిశ్వాసాల కలయికగా శ్రీలీల బాలీవుడ్లో రంగప్రవేశం చేస్తోంది. ఖచ్చితంగా కొన్నేళ్ల పాటు భారతీయ సినీరంగాన్ని ఊపే సత్తా ఆమెకు ఉందని బాలీవుడ్ మీడియా ఊహాగానాలు చేస్తోంది. ఈ సందర్భంగా శ్రీలీలను ఈ స్థాయిలో నిలబెట్టిన కొన్ని ముఖ్యమైను అంశాలను పరిశీలించాలి..కన్నడ చిత్రం కిస్ (2019)తో శ్రీలీల మరపురాని అరంగేట్రం చేసింది, ఆమె సహజమైన సౌందర్యం, ప్రకాశవంతమైన స్క్రీన్ ప్రెజెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్ర విజయం ఆమెకు కొత్త అవార్డులను సంపాదించిపెట్టింది, ఇది భారతీయ చలనచిత్రంలో ఆమె మంచి జర్నీకి నాంది పలికింది.రెండో విషయంగా చెప్పాల్సి వస్తే ఆమె నృత్య,నటనా ప్రతిభ గురించే చెప్పాలి. ధమాకా (2022)లో, జింతాక్ పాటలో చురుకైన రిథమ్, గ్రేస్ ఎక్స్ప్రెషన్స్ లతో శ్రీలీల తెలుగు సినిమాకి డాన్స్ డార్లింగ్గా మారింది.పెళ్లి సందడి (2021)లో సాంప్రదాయంగా కనపడి, భగవంత్ కేసరి (2023)లో యాక్షన్ సీన్స్ వరకు శ్రీలీల తనలోని షేడ్స్ స్కిల్స్ బాగా పండించింది. స్కంద (2023), ఆదికేశవ (2023), గుంటూరు కారం (2024) చిత్రాల జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న పాత్రలతో తన స్కిల్స్కు సానబట్టింది.భాషపై పట్టు కూడా శ్రీలలకు అచ్చొచ్చిన మరో అంశం. కన్నడ, తెలుగు, తమిళం ఇంగ్లీషు భాషలపై ఆమెకున్న పట్టు ఆమెని విభిన్న భాషా చిత్రాల్లో, భిన్న పరిశ్రమల్లో బలంగా నిలబెట్టింది. వివిధ భాషా నేపథ్యాలకు చెందిన అభిమానులతో ఆమె సులభంగా మమేకం కాగలుగుతోంది. అంతర్జాతీయ ట్రెండ్స్ను ఒడిసిపట్టగల శ్రీలీల ఫ్యాషన్ ఐకాన్గా కూడా ఆకట్టుకోగలుగుతోంది. ఆమె వార్డ్రోబ్ ఫ్యాషన్ ప్రియుల ఫేవరెట్ గా పేరొందింది.అధిక ఫ్యాషన్తో యువత కు మరింత దగ్గర కాగలుగుతోంది. ఆమె ఫ్యాషన్ లుక్స్ ఆమెను మ్యాగజైన్లపై, వెబ్సైట్స్లో తళుక్కుమనేలా చేస్తున్నాయి. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (2023) వంటి చిత్రాలలో పనిచేస్తున్నప్పుడు, శ్రీలీల తన వైద్య విద్య పరిజ్ఞానం గురించి ఆమె స్వచ్ఛంద సేవల గురించి బాగా వెలుగులోకి వచ్చింది. ఆమె సహకారం అందిస్తున్న గ్రామీణ ఆరోగ్య కార్యక్రమాలు మహిళల విద్యకు మద్దతు అందించడం వంటివి ఆమెను నటిగా మాత్రమే కాక అంతకు మించి భారతీయ సినిమా రంగంలో ఒక ప్రత్యేకమైన రోల్ మోడల్గా అవతరించేందుకు అవకాశం అందిస్తున్నాయి. -
చేదు అనుభవం.. శ్రీలీలని పట్టి లాగేశారు
సినిమా సెలబ్రిటీలు బయటకు నవ్వుతూ కనిపిస్తుంటారు. కానీ అప్పుడప్పుడు అభిమానుల వల్ల ఇబ్బంది పడుతూనే ఉంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లకు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి పరిస్థితి శ్రీలీలకు (Sreeleela) ఎదురైంది. కొందరు అభిమానులు ఈమెని గట్టిగా పట్టి లాగేశారు. (ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఎందుకింత సన్నమైపోయాడు? కారణం అదేనా)కొన్నాళ్ల ముందు వరకు వరస తెలుగు సినిమాలు చేసిన శ్రీలీల.. ప్రస్తుతం బాలీవుడ్ లో మూవీస్ చేస్తోంది. కార్తీక్ ఆర్యన్(Karthik Aryan)తో ఓ ప్రేమకథలో నటిస్తోంది. నిన్నటివరకు డార్జిలింగ్ లో షూటింగ్ చేశారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కార్తిక్, శ్రీలీల నడిచి వస్తుండగా.. పక్కనే ఉన్న కొందరు శ్రీలీలని పట్టి లాగేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఈ వీడియో చూసిన శ్రీలీల ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మరీ ఇలా ప్రవర్తిస్తున్నారేంట్రా అని అనుకుంటున్నారు. ఇకపోతే కార్తిక్ ఆర్యన్ తో శ్రీలీల డేటింగ్ అని కూడా కొన్నిరోజుల క్రితం రూమర్స్ వచ్చాయి. అయితే ఇవన్నీ మూవీపై బజ్ పెంచేందుకేనని కొందరు నెటిజన్లు అంటున్నారు.(ఇదీ చదవండి: దెయ్యం నవ్వు హీరోయిన్.. డైరెక్టర్ విచిత్రమైన కామెంట్స్)Manhandling actresses in public places has to stop tf #Sreeleela pic.twitter.com/TdMjPLQHlT— Aryan (@Pokeamole_) April 6, 2025 -
హీరోయిన్ శ్రీలీలకు ముఖ్యమంత్రి గిఫ్ట్.. ఎందుకో తెలుసా?
పెళ్లి సందడి తర్వాత టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది శ్రీలీల. ఇటీవలే నితిన్ సరసన రాబిన్హుడ్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉగాది కానుకగా రిలీజై థియేటర్లలో సందడి చేస్తోంది. తెలుగులో స్టార్డమ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్లోనూ అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ సిక్కింలో జరుగుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ అంతా కలిసి ఆ రాష్ట్ర సీఎంను కలిశారు. సినిమా షూటింగ్ కోసం సిక్కింను ఎంచుకున్నందుకు ముఖ్యమంత్రి వారిని అభినందించారు. ఈ నేపథ్యంలో కార్తీక్ ఆర్యన్, శ్రీలీల, అనురాగ్ బసుకు తమ రాష్ట్ర సంప్రదాయం ప్రతిబింబించేలా బహుమతులు అందజేశారు. అంతేకాకుండా మూవీ షూటింగ్ సజావుగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తిస్తాయిలో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని సీఎంఓ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.ఈ సందర్భంగా డైరెక్టర్ అనురాగ్ బసు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తమ మూవీని అద్భుతంగా తెరకెక్కిస్తామని వెల్లడించారు. ఇక్కడ షూటింగ్ సమయంలో ప్రజల నుంచి వస్తున్న మద్దతు, ప్రేమ పట్ల చాలా సంతోషంగా ఉందని కార్తీక్ ఆర్యన్ అన్నారు. మాకు భద్రత కల్పించినందుకు సిక్కిం పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇది మా షూటింగ్ సజావుగా పూర్తి చేసేందుకు సహకరిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. సిక్కింలోని ప్రకృతి దృశ్యాలు, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు తనను ఆకర్షించాయని హీరోయిన్ శ్రీలీల అన్నారు. ఈశాన్య రాష్ట్రానికి తన మొదటి పర్యటనను నా జీవితంలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని ఆనందం వ్యక్తం చేశారు.It was a pleasure to meet Bollywood filmmaker Shri Anurag Basu and renowned actors Mr Kartik Aaryan and Ms. Sreeleela at my official residence, Mintokgang. They have been in the state for a week, shooting their upcoming film at iconic locations such as MG Marg and Tsomgo Lake.… pic.twitter.com/ycwHB8R7IG— Prem Singh Tamang (Golay) (@PSTamangGolay) April 2, 2025 -
యంగ్ హీరోతో శ్రీలీల.. నిజమేనా?
ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. 2023-24లో వరస తెలుగు సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. కాస్త గ్యాప్ తీసుకుంది. త్వరలో 'రాబిన్ హుడ్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఇది కాకుండా మరో హిందీ మూవీలోనూ నటిస్తోంది. ఇదంతా పక్కనబెడితే శ్రీలీలపై ఇప్పుడు డేటింగ్ రూమర్స్ వస్తున్నాయి.తెలుగమ్మాయి అయిన శ్రీలీల.. ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మూవీస్ చేస్తోంది. అయితే బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ తో ఈమె డేటింగ్ లో ఉందని తెగ మాట్లాడేసుకుంటున్నారు. దీనికి కారణాలు కూడా చెబుతున్నారు.(ఇదీ చదవండి: సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే నన్ను చితక్కొట్టండి: టాలీవుడ్ నిర్మాత)ప్రస్తుతం శ్రీలీల-కార్తిక్ ఆర్యన్.. అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. సరే ఈ విషయం పక్కనబెడితే కొన్నిరోజుల క్రితం కార్తిక్ ఇంట్లో ఫ్యామిలీ అంతా కలిసి పార్టీ చేసుకుంటే శ్రీలీల అక్కడ కనిపించింది. తాజాగా ఐఫా అవార్డుల వేడుకల్లో కార్తిక్ తల్లి కూడా వచ్చింది. ఎలాంటి కోడలు మీకు కావాలి అనే ప్రశ్నకు.. డాక్టర్ కోడలు అని చెప్పారు. ఈ క్రమంలోనే కార్తిక్ ఆర్యన్ తల్లి చెప్పిన కామెంట్, శ్రీలీల డాక్టర్ కోర్స్ పూర్తి చేసి ఉండటాన్ని లింక్ చేసి శ్రీలీల-కార్తిక్ ఆర్యన్ డేటింగ్ లో ఉన్నారని అనేస్తున్నారు. ఇది నిజమా అంటే చెప్పలేం. ఎందుకంటే బాలీవుడ్ ఇలాంటి గాసిప్స్ కావాలనే పుట్టిస్తారేమో గానీ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వినిపిస్తూనే ఉంటుంది. శ్రీలీలది కూడా బహుశా ఇలాంటి రూమరే అయ్యిండొచ్చేమో?(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
బాలీవుడ్ హీరో ఫ్యామిలీ ఈవెంట్లో శ్రీలీల.. అప్పుడే డేటింగ్ రూమర్స్!
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం రాబిన్హుడ్తో ప్రేక్షకులను పలకరించనుంది. నితిన్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఉగాది కానుకగా మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మించారు. ఈ మూవీతో పాటు బాలీవుడ్లోనూ ఎంట్రీకి సిద్ధమైంది శ్రీలీల. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తోన్న చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను ఇటీవలే విడుదల చేశారు.తాజాగా ఈ ముద్దుగుమ్మ కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీ ఈవెంట్లో మెరిసింది. హిందీ సాంగ్కు డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఆమెతో పాటు కార్తీక్ ఆర్యన్ సైతం స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన సోదరి కృతిక తివారీ కోసం ఈ వేడుక ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె సాధించిన విజయాలను సెలబ్రేట్ చేసుకున్నారు. మరోవైపు వీరిద్దరి కెమిస్ట్రీ చూసిన నెటిజన్స్ డేటింగ్లో ఉన్నారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే కార్తీక్ ఆర్యన్ గతేడాది సూపర్హిట్ చిత్రం భూల్ భూలైయా- 3లో కనిపించాడు. మరోవైపు శ్రీలీల పుష్ప-2 చిత్రంలో ప్రత్యేక సాంగ్లో మెప్పించింది. Sreeleela at kartik aaryan's sister celebrationbyu/Medium_Bicycle_1004 inBollyBlindsNGossip -
హీరోయిన్తో ఆ సీన్ కోసం 37 టేకులు.. హీరోకే చిరాకు వచ్చిందట!
తెరమీద రొమాన్స్ పండిచడం అనేది అంత ఈజీ పని కాదు. హీరోహీరోయిన్లు మధ్య కో ఆర్డినేషన్ చాలా ముఖ్యం. అయితే ఇలాంటి సీన్స్ దాదాపు సింగిల్ టేక్లో క్లోజ్ చేస్తుంటారు. ఏదైనా తేడా ఉంటే ఒకటి, రెండు టేకులు తీసుకుంటారు. కానీ ఓ సినిమాలో ముద్దు సీన్ కోసం హీరోహీరోయిన్లు 37 టేకులు తీసుకున్నారు. దర్శకుడు అనుకున్న విధంగా సీన్ రాకపోడంతోనే లన్ని టేకులు తీసుకోవాల్సి వచ్చిందట. (చదవండి: పేరుకే బుల్లితెర నటి.. కోట్ల సంపాదన.. ఆ యంగ్ బ్యూటీ ఎవరంటే?)అయితే ఆ లిప్ సీన్ అన్ని టేకులు తీసుకోవడానికి కారణం హీరోయినే అని చెబుతున్నాడు హీరో. ఇంతకీ ఎవరా హీరో ఏంటా కథ కామీషు అంటే.. 2014 లో వచ్చిన కాంచి సినిమాలో కార్తీక్ ఆర్యన్( Kartik Aaryan), మిస్తి చక్రవర్తి జంటగా నటించారు. సుభాష్ గయ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ఒక లిప్ లాక్ కోసం ఏకంగా 37 టేకులు చేశారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో హీరో కార్తీక్ ఆర్యనే చెప్పాడు. ‘ముద్దు సీన్ కూడా తలనొప్పిగా మారుతుందని ఎప్పుడూ ఊహించలేదు. కాంచి సినిమాలో ఓ కిస్ సీన్ ఉంటుంది. లవర్స్గా నటించిన మిస్తి, నేను ముద్దు పెట్టుకోవాలి. షూటింగ్ ప్రారంభమైంది. ఇద్దరం కలిసి కిస్ చేసుకున్నాం. కానీ దర్శకుడు సంతృప్తి చెందలేదు. కట్ చెప్పేసి మళ్లీ ముద్దు పెట్టుకోమన్నాడు. అలా మొత్తంగా 37 టేకులు తీసుకున్న తర్వాత ‘ఓకే’ చెప్పాడు.(చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ కమెడియన్ అలీ.. వీడియో వైరల్!)అయితే అన్ని టేకులు తీసుకోవడంతో నా తప్పేమి లేదు. కానీ మిస్తి ఎక్కన నన్ను అపార్థం చేసుకుంటుందేమో అని కాస్త భయపడ్డాను. దర్శకుడు చెప్పినట్లుగానే ముద్దు పెట్టుకున్నాం. అయినా ఆయన కట్ చెప్పేశాడు. ఒకనొక దశలో నాకే చిరాకు వేసింది. ‘నాకు ముద్దు పెట్టుకోవడం రావట్లేదు. ఎలా పెట్టుకోవాలో మీరు చేసి చూపించండి సార్’ అని డైరెక్టర్ని అడగాలనిపించింది(నవ్వుతూ) అని కార్తిక్ చెప్పారు. అయితే ఈ ముద్దు సీన్ గురించి మిస్తి ఎక్కడ మాట్లాడలేదు. కానీ హీరో కార్తినే తనకు అసౌకర్యంగా అనిపించిందని చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది. కాంచి చిత్రం విషయానికొస్తే.. 2014లో ఈ చిత్రం విడుదలైంది. ప్రముఖ నటులు మిథున్ చక్రవర్తి, రిషి కపూర్, ఆదిల్ హుస్సేన్, ముఖేష్ భట్ కీలక పాత్రలు పోషించారు. -
IIFA అవార్డ్స్ విలేకరుల సమావేశంలో షారుఖ్ ఖాన్,నోరా ఫతేహి సందడి (ఫొటోలు)
-
ఓటీటీలో భయపెడుతూ నవ్వించే సినిమా
సాధారణంగా సినిమాలలో ఓ రెండింటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒకటి హ్యూమర్ అయితే మరొకటి హారర్ జోనర్. కానీ ఆ రెండూ కలిపి సినిమా తీస్తే అదే ఈ సినిమా ‘భూల్ భులయ్యా 3’(Bhool Bhulaiyaa 3). ఇది ‘భూల్ భులయ్యా’ సిరీస్లో వచ్చిన మూడవ సినిమా. నిజానికి మొదటి భాగానికి, మిగతా రెండు భాగాలకి కథతో పాటు పాత్రధారులలో కూడా తేడా ఉంది. ‘భూల్ భులయ్యా’ మొదటి భాగం ‘చంద్రముఖి’ సినిమా ఆధారంగా తీసింది. కానీ మిగతా రెండు భాగాలను మాత్రం అదే థీమ్తో కాస్త విభిన్నంగా రూపొందించారు. ఇప్పుడు ‘భూల్ భులయ్యా 3’ సినిమా కథ విషయానికి వస్తే... 200 సంవత్సరాల క్రితం రక్తఘాట్ రాజ్యంలో జరిగిన కథ. అప్పటి రాజ కుటుంబం వల్ల జరిగిన సంఘటనలో మంజులిక అనే ఓ దెయ్యం కనిపిస్తుంది. ఈ దెయ్యాన్ని అదే రాజ్యంలోని అంతఃపుర గదిలో భద్రంగా బందిస్తారు ఆ రాజ్యానికి చెందిన రాజగురువు. 2024లో వారసత్వ సంపదగా ఆ అంతఃపురాన్ని ఓ హోటల్గా మార్చాలని రాజకుటుంబం వారసులు ప్రయత్నించగా బందీగా ఉన్న మంజులిక దెయ్యం బయటపడి వారిని చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ విషయం చూసే ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిస్తుంది. ఈ మంజులికను కట్టడి చేయడానికి ఫేక్ మాంత్రికుడైన రూహాన్ను ఆ రాజ్యానికి తెప్పించుకుంటారు. రూహాన్ రక్తఘాట్కు వచ్చినప్పటి నుండి కథ అనేక మలుపులు తిరగుతూ ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్తో ముగుస్తుంది. ఈ సినిమాలో ముఖ్యంగా ముగ్గురి గురించి చెప్పుకోవాలి. అందులో మొదటగా హీరో రోల్ వేసిన కార్తీక్ ఆర్యన్(Kartik Aaryan)... తన ఈజ్ ఆఫ్ యాక్టింగ్తో హారర్ ఎమోషన్ని కూడా హ్యూమర్ ఎమోషన్తో చక్కగా పలికించాడు. ఇక విశేష పాత్రలలో నటించిన నాటి తార మాధురీ దీక్షిత్(Madhuri Dixit), నేటి వర్ధమాన తార విద్యాబాలన్(Vidya Balan) వారి నటనతోనే కాదు అద్భుత నాట్యంతోనూ సినిమాని ప్రేక్షకులకు మరింత దగ్గర చేశారు. దర్శకుడు అనీస్ ఈ సినిమాని ఎక్కడా బోర్ కొట్టించకుండా ఓ పక్క భయపెడుతూ మరో పక్క గిలిగింతలు పెడుతూ ప్రేక్షకులను కదలనివ్వకుండా స్క్రీన్ప్లే నడిపించాాడు. నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ ‘భూల్ భులయ్యా 3’ వీకెండ్ వాచబుల్ మూవీ. – ఇంటూరు హరికృష్ణ -
బాలీవుడ్లో బడా బేనర్లో...
సౌత్లో దూసుకెళుతున్న శ్రీలీల(Sreeleela) బాలీవుడ్ ఎంట్రీ(Bollywood entry) గురించి కొన్నాళ్లుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ప్రచారంలో ఉన్న వార్త విషయానికొస్తే... బాలీవుడ్లో ఓ బడా బేనర్ అయిన ధర్మ ప్రొడక్షన్స్( Dharma Productions) ద్వారా శ్రీలీల హిందీ చిత్రపరిశ్రమ అరంగేట్రం జరగనుందట. ఈ సంస్థ అధినేత కరణ్ జోహార్ ‘తూ మేరీ మై తేరా... మై తేరా తూ మేరీ’ అనే చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్(Kartik Aaryan) హీరోగా నటించనున్నారు. ఈ హీరో సరసన శ్రీలీలను హీరోయిన్గా ఫిక్స్ చేశారని సమాచారం. ఇక అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం అని బాలీవుడ్ టాక్. ఈ ఏడాది మధ్యలో ఈ చిత్రం షూట్ ఆరంభం అవుతుందట. ఈ చిత్రానికి సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహించనున్నారు. మరి... బడా బేనర్ ద్వారా శ్రీలీల(Sreeleela) బాలీవుడ్ ఎంట్రీ (Bollywood entry) జరుగుతుందా? అంటే... వేచి చూడాల్సిందే. -
‘ఎల్లే గ్రాడ్యుయేట్స్ అవార్డ్స్–2024’ లో మెరిసిన బాలీవుడ్ తారలు, సెలబ్రిటీలు
-
Bhool Bhulaiyaa 3 X Review: భూల్ భూలయ్యా టాక్ ఎలా ఉందంటే.. ?
బాలీవుడ్లో ఈ శుక్రవారం రెండు భారీ సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒకటి సింగమ్ ఎగైన్. మరొకటి భూల్ భూలయ్యా 3. ఈ మూవీలో కార్తీక్ ఆర్యన్, విద్యాబలన్, మాధూరీ దీక్షిత్ కీలక పాత్రలు పోషించారు. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. గతంలో ఈ సీరిస్ నుంచి వచ్చిన రెండు భాగాలు సూపర్ హిట్గా నిలిచాయి. మొదటి భాగంలో అక్షయ్ కుమార్ హీరోగా నటించగా, రెండు, మూడో భాగాల్లో కార్తీక్ ఆర్యన్ హీరో పాత్రను పోషించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ఇటీవల బాలీవుడ్లో భారీ చిత్రాలేవి లేకపోవడంతో ‘భూల్ భూలయ్యా 3’పైనే అంతా ఆశలు పెట్టుకున్నారు. ఇలా భారీ అంచనాలతో ఈ చిత్రం నేడు(నవంబర్ 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటికే పలు ప్రాంతాలలో ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. భూల్ భూలయ్యా 3 కథేంటి? ఈ సారి ఏమేరకు భయపెట్టింది? కార్తిక్ ఆర్యన్ ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేయండి.ట్విటర్లో భూల్ భూలయ్యా 3 చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది కామెంట్ చేస్తే.. మరికొంతమంది అంచనాలకు తగ్గట్టుగా లేదని ట్వీట్ చేస్తున్నారు. #OneWordReview...#BhoolBhulaiyaa3: OUTSTANDING.Rating: ⭐️⭐️⭐️⭐️Entertainment ka bada dhamaka... Horror + Comedy + Terrific Suspense... #KartikAaryan [excellent] - #AneesBazmee combo hits it out of the park... #MadhuriDixit + #VidyaBalan wowsome. #BhoolBhulaiyaa3Review pic.twitter.com/t2GbQIAfri— taran adarsh (@taran_adarsh) November 1, 2024ప్రముఖ సీనీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించాడు. సినిమా అదిరిపోయిందంటూ ఏకంగా నాలుగు స్టార్స్(రేటింగ్) ఇచ్చాడు. హారర్, కామెడీ, సస్పెన్స్తో ఫుల్ ఎంటర్టైనింగ్గా కథనం సాగుతుందని చెప్పారు. కార్తీక్ అద్భుతంగా నటించాడని, విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ నటన బాగుందని ట్వీట్ చేశాడు. #BhoolBhulaiyaa3 first half... Full on cringe... Unnecessary songs and whatsapp forward jokes... @vidya_balan has the least screen presence but she stole the show... Hoping for a better second half... Pre-Interval block is interesting...— Anish Oza (@aolostsoul) November 1, 2024 ఫస్టాఫ్లో వచ్చే పాటలు కథకి అడ్డంకిగా అనిపించాయి. జోకులు కూడా అంతగా పేలలేదు. వాట్సాఫ్లలో పంపుకునే జోకుల్లా ఉన్నాయి. విద్యాబాలన్ తెరపై కనిపించేదది కాసేపే అయినా తనదైన నటనతో ఆకట్టుకుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్టులు బలవంతంగా పెట్టినట్లు అనిపిస్తుంది. ఓవరాల్గా ఇది ఓ యావరేజ్ మూవీ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.The first one was a classic; this is just a disaster. #BhoolBhulaiyaa3 #BhoolBhulaiyaa3Review pic.twitter.com/e3VWavE9iB— Ankush Badave. (@Anku3241) November 1, 2024భూల్ భూలయ్యా మూవీ క్లాసికల్ హిట్ అయితే భూల్ భూలయ్యా 3 డిజాస్టర్ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.#BhoolBhulaiyaa3 might've been highly anticipated, but the script feels completely off-track. It's almost as if someone unfamiliar with the franchise wrote it. Disappointing execution and weak storyline! #BhoolBhulaiyaa3Review.pic.twitter.com/yvZGfTSNp9— Utkarsh Kudale 18 (@BOss91200) November 1, 2024The third installment of Bhool Bhulaiyaa is here to give us a Diwali filled with excitement and surprises. A cinematic delight that keeps you hooked! #BhoolBhulaiyaa3 #BhoolBhulaiyaa3Review"— itz Joshi (@ItzKulkarni) November 1, 2024#BhoolBhulaiyaa3Review: ⭐⭐⭐⭐A thrilling blend of laughs, chills, and an unexpected twist! #BhoolBhulaiyaa3 is a wild horror-comedy ride. @TheAaryanKartik nails it with his flawless comic timing, while @tripti_dimri23 lights up the screen. @vidya_balan and @MadhuriDixit… pic.twitter.com/aoHA2OBVbs— Manoj Tiwari (@ManojTiwariIND) November 1, 2024There is no mosquito repellent in the hall! The theatre is empty, watching a movie is no fun #BhoolBhulaiyaa3 #BhoolBhulaiyaa3Review— Harish raj (@Harishraj162409) November 1, 2024Bhool Bhulaiyaa 3 is a spine-chilling delight!The plot twists are just mind-blowing.Kartik Aaryan owns every scene he’s in.It's a film that’ll have you laughing and screaming!#BhoolBhulaiyaa3 #BhoolBhulaiyaa3Review— Dattaraj Mamledar (@DattarajMamled) November 1, 2024 -
మా సినిమాకు జిమ్మిక్కులు అక్కర్లేదు: బాలీవుడ్ హీరో
ఈ మధ్య హారర్ సినిమాలకు గిరాకీ పెరిగిపోయింది. ఆల్రెడీ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ తీసుకొస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో 'భూల్ భులయ్యా 3' రానుంది. ఈ ఫ్రాంచైజీలో మొదటిసారిగా 2007లో అక్షయ్ కుమార్ హీరోగా భుల్ భులయ్యా తెరకెక్కింది. ఈ సినిమా హిట్ కావడంతో 2022లో సీక్వెల్ తీసుకొచ్చారు. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించాడు. సింగం అగైన్ Vs భూల్ భులయ్యా 3ఈ చిత్రానికి విశేష స్పందన రావడంతో మూడో భాగం ఉంటుందని అప్పట్లోనే ప్రకటించారు. ఈ మూడో పార్ట్లోనూ కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించాడు. తృప్తి డిమ్రి, విద్యా బాలన్, మాధురీ దీక్షిత్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం నవంబర్ 1న విడుదల కానుంది. ఈ సినిమాకు పోటీగా అజయ్ దేవ్గణ్, దీపికా పదుకొణె, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, అర్జున్ కపూర్ వంటి బడా స్టార్లు నటించిన 'సింగం అగైన్' రిలీజవుతోంది. జిమ్మిక్కులు అవసరం లేదుదీంతో ఈ దీపావళి వార్లో ఎవరు గెలుస్తారనేది బాలీవుడ్లో ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో హీరో కార్తీక్ ఆర్యన్ మాట్లాడుతూ.. భూల్ భులయ్యా సినిమాలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు. కాబట్టి మా మూవీకి ఎలాంటి జిమ్మిక్కులు అవసరం లేదు. కథపై, సినిమాపై మాకు పూర్తి నమ్మకముంది అని పేర్కొన్నాడు.చదవండి: ఏకంగా 20 చిత్రాల్లో.. రిషబ్ శెట్టి కంటే ముందు హనుమాన్గా -
స్టార్ హీరోకు క్యూట్ ప్రపోజ్.. మహిళ అభిమానానికి ఫిదా!
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం భూల్ భూలయ్యా-3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో విద్యా బాలన్, త్రిప్తి డిమ్రీ, మాధురి దీక్షిత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే హీరో కార్తీక్ ఆర్యన్కు ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఓ మహిళా అభిమాని ఏకంగా ఆయనకు ప్రపోజ్ చేసింది. కార్తీక్ ఇటీవల ఓ ఈవెంట్కు హాజరు కాగా.. ఉహించని విధంగా ఓ అభిమాని సాంగ్ పాడి మరీ అతనికి ప్రపోజ్ చేసింది. ఈ సంఘటనతో ఆశ్చర్యానికి గురైన కార్తీక్.. తన మొత్తం ఫిల్మోగ్రఫీని ఒక్క కవితలో ఆలోచనాత్మకంగా చేప్పినందుకు అభిమానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆ వీడియోను తన ఇన్స్టాలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) -
థర్డ్ హ్యాండ్ పాత కారు కొన్న స్టార్ హీరో.. ఎందుకు?
సెలబ్రిటీలు చాలామందికి కార్ల, బైక్ పిచ్చి ఉంటుంది. మార్కెట్లోకి కొత్త మోడల్ రావడం లేటు కొనేస్తుంటారు. తెలుగులో తక్కువ గానీ బాలీవుడ్ స్టార్స్ ఇలాంటివి ఏమైనా కొంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలా ఎప్పటికప్పుడు హై ఎండ్ లగ్జరీ కార్లు కొనే బాలీవుడ్ హీరోల్లో కార్తిక్ ఆర్యన్ ఒకడు. ప్రస్తుతం ఇతడి దగ్గర టాప్ ఇంటర్నేషన్ బ్రాండ్ కార్స్ ఉన్నాయి. అలానే గతంలో ఓసారి థర్డ్ హ్యాండ్ కారు కొన్నాడు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయాన్ని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఐదు డోంట్ మిస్)'ఓ టైంలో నా దగ్గర ఎలాంటి కారు లేదు. దీంతో ఎలాగైనా సరే కొనలాని అనుకున్నా. రూ.35 వేలు ఖర్చు పెట్టి థర్డ్ హ్యాండ్ కారు కొనుగోలు చేశారు. కష్టం ఎంతైనా సరే జీవితంలో బాగా సెటిలై, ఖరీదైన కార్లు కొనాలని అప్పుడే ఫిక్సయ్యాను. అలా అప్పట్లో సెకండ్ హ్యాండ్ కార్లు చాలా ఉపయోగించాను. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను కొన్న తొలి లగ్జరీ కారు లంబోర్గిని. ప్రస్తుతం నా గ్యారేజీలో రేంజ్ రోవర్, మినీ కూపర్, మెక్ లారెన్ లాంటి కార్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి కార్ల విషయంలో నేను ఫుల్ హ్యాపీ. భవిష్యత్తులో ఇంకెన్ని కొంటానో తెలియదు' అని కార్తిక్ ఆర్యన్ చెప్పుకొచ్చాడు.2011లో 'ప్యార్ కా పంచనామా' సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన కార్తిక్ ఆర్యన్.. కామెడీ, వైవిధ్య చిత్రాలతో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ టైంలో ఇతడు హీరోగా చేసిన 'చందు ఛాంపియన్' హిట్ అయింది. ప్రస్తుతం 'భూల్ భులయ్యా 3' చేస్తున్నాడు. ఇది దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: హీరో నారా రోహిత్ నిశ్చితార్థం ఫిక్సయిందా!) -
ఆత్మల కాన్సెప్ట్తో వస్తోన్న హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
విద్యా బాలన్, కార్తీక్ ఆర్యన్, మాధురి దీక్షిత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన భూల్ భూలయ్యా-3. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ కీలకపాత్రలో కనిపించనుంది. హారర్ కామెడీ చిత్రంగా వస్తోన్న ఈ సినిమాకు అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. గతంలో ఈ సిరీస్లో వచ్చిన రెండు చిత్రాలు సూపర్ హిట్గా నిలిచాయి. దీంతో మూడో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్.తాజాగా భూల్ భూలయ్యా -3 ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ మంజూలిక పాత్రల్లో నటించారు. దాదాపు మూడు నిమిషాల యాభై సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఈ హారర్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్లోని హారర్ సీన్స్ మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఈ చిత్రంలో రాజ్పాల్ యాదవ్, విజయ్ రాజ్, అశ్విని కల్సేకర్, రాజేష్ శర్మ, సంజయ్ మిశ్రా కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 1న దీపావళి కానుకగా విడుదల కానుంది. రోహిత్ శెట్టి డైరెక్షన్లో వస్తోన్న సింగం ఎగైన్తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. -
'ఈ సినిమాకు ఒలింపిక్ మెడల్ ఇవ్వాల్సిందే'.. మను భాకర్ పోస్ట్ వైరల్!
ఇటీవల పారిస్లో ముగిసిన ఒలింపిక్స్లో ఏకంగా రెండు పతకాలు సాధించిన భారత స్టార్ షూటర్ మను భాకర్. తొలిసారి రెండు కాంస్య పతకాలు గెలిచి అందరి మనసులను గెలుచుకుంది. తాజాగా ఆమె ఓ సినిమాపై ప్రశంసలు కురిపించారు. నేను ఊహించిన దానికంటే అద్భుతంగా ఉందంటూ ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశారు. ఒక అథ్లెట్ పాత్రలో నటించడం అంత సులభం కాదని ఆమె అన్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి? హీరో ఎవరు? అనే వివరాలేంటో చూద్దాం.బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'చందు ఛాంపియన్'. మొదటి పారాలింపిక్ స్వర్ణపతక విజేత మురళీకాంత్ పేట్కర్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కించారు. జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.88 కోట్లకు పైగా రాబట్టింది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా చందు ఛాంపియన్ వీక్షించిన మనుభాకర్ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అయితే మను భాకర్ చేసిన పోస్ట్కు హీరో కార్తీక్ ఆర్యన్ రిప్లై ఇచ్చారు. మీలాంటి నిజమైన ఛాంపియన్ మా సినిమాపై ప్రశంసలు కురిపించడం అద్భుతమన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఒలింపిక్స్లో రాణించారని కొనియాడారు. ప్యార్ కా పంచనామా సినిమాతో కెరీర్ కార్తీక్ ఆర్యన్ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. -
సినిమా కావాలంటే తనను మర్చిపోమంది.. హీరో బ్రేకప్ స్టోరీ..
పరిచయాలు లేకపోతే పనయ్యేలా లేదు. ఎక్కడైనా ఇదే పరిస్థితి! సినిమా ఇండస్ట్రీలోనూ ఇంతే.. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎవరితోనూ పరిచయాలు లేకుండా సినిమాల్లోకి రావాలంటే ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకోవాల్సిందే! బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ అందరిలాగే ఇబ్బందులు పడ్డాడు. సినిమాలకు పనిరాడని ముఖం మీదే అన్నారు.బ్రేకప్అయినా పట్టుదలతో ప్రయత్నించి ఇప్పుడు హీరోగా నిలదొక్కుకున్నాడు. తాజాగా అతడు బి ఎ మ్యాన్, యార్ అనే పాడ్కాస్ట్కు హాజరయ్యాడు. ఈ పాడ్కాస్ట్లో కార్తీక్ ఆర్యన్ మాట్లాడుతూ.. కాలేజీలో ఓ అమ్మాయిని చూసి స్మైల్ ఇచ్చేవాడిని. నా ఫీలింగ్స్ నేరుగా చెప్పేంత ధైర్యం లేకపోయేది. తర్వాత కొన్నాళ్లకు ఎలాగోలా మేము కలిసిపోయాం. కానీ ఒకరోజు ఆమె బ్రేకప్ చెప్పింది. నీకు యాక్టింగే కావాలంటే నన్ను మర్చిపో. ఒక నటుడి జీవితాన్ని నేను హ్యాండిల్ చేయలేను అని ముఖం మీదే చెప్పేసింది.రిజెక్ట్ చేశారుచాలా బాధపడ్డాను. ఆడిషన్స్కు వెళ్లినప్పుడు కూడా ఎన్నోసార్లు రిజెక్ట్ చేశారు. ఎందుకు బతికున్నానా? అనిపించేది. ఫ్రస్టేషన్ వచ్చేది. కానీ నెమ్మదిగా కెరీర్లో ముందుకు వెళ్లాను. నాకంటూ అభిమానుల్ని సంపాదించుకున్నాను. వాళ్లే నా ఒంటరితనాన్ని పోగొట్టారు. అవుట్సైడర్గా మాత్రం కష్టాలు పడ్డాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: ఓటీటీలో 'సుధీర్ బాబు' సినిమా.. నేడు సాయంత్రం నుంచే స్ట్రీమింగ్ -
రూ.1 కోటి నుంచి రూ.40 కోట్లు తీసుకునే స్థాయికి.. హీరో ఏమన్నాడంటే?
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ 2011లో 'ప్యార్ కా పంచనామా' సినిమాతో హీరోగా కెరీర్ ఆరంభించాడు. ఇప్పటివరకు సుమారు 16 చిత్రాల్లో నటించాడు. డిఫరెంట్ స్క్రిప్టులు ఎంచుకుంటూ తనకంటూ ఓ స్టార్డమ్ తెచ్చుకున్నాడు. కేవలం ఐదేళ్లలోనే రూ.1 కోటి తీసుకునే స్థాయి నుంచి ఏకంగా రూ.40 కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగాడని బీటౌన్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.ఫస్ట్ సినిమాకు ఎంతంటే?తాజాగా ఓ పాడ్కాస్ట్కు హాజరైన కార్తీక్కు ఇదే ప్రశ్న ఎదురైంది. దీని గురించి హీరో మాట్లాడుతూ.. నా ఫస్ట్ మూవీ ప్యార్ కా పంచనామాకు నేను కోటి రూపాయలు తీసుకోలేదు. నా పారితోషికం కనీసం లక్షల్లో కూడా లేదు. కేవలం రూ.70 వేలు మాత్రమే. పైగా అందులో టీడీఎస్ కట్ చేసుకుని రూ.63,000 ఇచ్చారు అని బదులిచ్చాడు. ఆ సినిమా తర్వాతే..పోనీ.. 2018లో వచ్చిన సోనూకీ టిటు కి స్వీటీ సినిమాకు రూ.1 కోటి అందుకున్నావా? అని యాంకర్ రాజ్ శమానీ అడగ్గా.. ఆ చిత్రానికి కూడా అంత పెద్ద మొత్తం తీసుకోలేదని తెలిపాడు. సోనూ.. సినిమా తర్వాతే కాస్త ఎక్కువ పారితోషికం అందుకుంటున్నాను. కానీ ఈ ట్యాక్స్లు నాకు రావాల్సిన డబ్బును కొంత హరిస్తున్నాయి అని చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ చేతిలో చందూ చాంపియన్, భూల్ భులయ్యా 3 సినిమాలున్నాయి.చదవండి: డైరెక్టర్తో ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్ -
దోస్త్ మేరా దోస్త్
బాలీవుడ్ లో కొత్త దోస్తీ కహానీ త్వరలో షురూ కానుంది. కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా ‘దోస్తానా 2’ అనే చిత్రం తెరకెక్కనుంది. అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహాం, ప్రియాంకా చోప్రా ముఖ్య తార లుగా 2008లో వచ్చిన ‘దోస్తానా’ చిత్రానికి ఇది సీక్వెల్. కోలిన్ డుకున్హా దర్శకత్వం వహించనున్నారు. కరణ్ జోహార్ నిర్మించనున్నారు. త్వరలో చిత్రీకరణ మొదలు కానుంది. ఈ సినిమాలో జాన్వీ, కార్తీక్లతో పాటు మరో కొత్త హీరో నటించనున్నారు. అతను ఎవరు? అనే విషయాన్ని త్వరలో వెల్లడించనున్నారు. ప్రస్తుతం ‘రుహ్ అప్జా, ‘కార్గిళ్ గాళ్’ (వీరవనిత గుంజన్ సక్సెనా బయోపిక్) సినిమాలతో బిజీగా ఉన్నారు జాన్వీ కపూర్. -
‘ముద్దు సీన్ చూసి మా అమ్మ ఏడ్చింది’
ప్రజెంట్ బాలీవుడ్ సెన్సేషన్గా నిలిచాడు హీరో కార్తిక్ ఆర్యన్. వరుస సినిమాలతో దూసుకుపోతున్న కార్తిక్ తాజాగా ‘లుకా చుప్పా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో ఓ టీవీ చానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించాడు కార్తిక్. అదేంటంటే.. తొలిసారి స్క్రీన్ మీద తాను హీరోయిన్ను ముద్దు పెట్టుకోవడం చూసి కార్తిక్ తల్లి ఏడ్చేశారట. ఈ విషయం గురించి కార్తిక్ మాట్లాడుతూ.. ‘మా అమ్మ, అమ్మమ్మ ఆన్స్ర్కీన్ మీద నా ప్రవర్తన చూసి చాలా బాధపడ్డారు. అయ్యో వీడు చదువును గాలికొదిలేసి పనికిమాలిన వేశాలు వేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను స్క్రీన్ మీద హీరోయిన్ను ముద్దు పెట్టుకోవడం చూసి మా అమ్మ ఏడ్చేసింది’ అంటూ చెప్పుకొచ్చారు. కార్తిక్ నటించిన ‘సోను కే టిటూ కీ స్వీటి’ బ్లాక్ బస్టర్గా నిలవడమే కాక రూ. 100 కోట్ల క్లబ్లో చేరింది. త్వరలోనే కార్తిక్ ఇంతియాజ్ అలీ చిత్రంలో నటించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.


