చిత్తూరు : చిత్తూరు జిల్లా కుప్పం మండలం దాసేగౌనూరు వీఆర్వో ఇంట్లో బుధవారం రాత్రి చోరీ జరిగింది. 30 గ్రాముల బంగారం, రూ.40వేల నగదు అపహరణకు గురైందని వీఆర్వో, పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Published Thu, Apr 2 2015 9:35 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
చిత్తూరు : చిత్తూరు జిల్లా కుప్పం మండలం దాసేగౌనూరు వీఆర్వో ఇంట్లో బుధవారం రాత్రి చోరీ జరిగింది. 30 గ్రాముల బంగారం, రూ.40వేల నగదు అపహరణకు గురైందని వీఆర్వో, పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.