సాక్షి, విజయవాడ: ఉదయతార చిట్ఫండ్ నిర్వాహకులను శనివారం విజయవాడలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ చిట్ఫండ్ సంస్థ 2003లో బోర్డు తిప్పేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థ నిర్వహకులైన విష్ణుమోహన్, కనదుర్గను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో రూ. 3కోట్ల మేర మోసం జరిగినట్లు కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని విషయాలను రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment