ఖైదీ బంగారం మాయం..! | Prisoner Gold Rings In Nalgonda District Jail | Sakshi
Sakshi News home page

ఖైదీ బంగారం మాయం..!

Published Wed, May 15 2019 4:09 PM | Last Updated on Wed, May 15 2019 4:16 PM

Prisoner Gold Rings In Nalgonda District Jail - Sakshi

80 వేల విలువైన ఉంగరాలను ఎవరో తస్కరించారని జైళ్ల శాఖ డీఐజీ సైదయ్య వెల్లడించారు.

సాక్షి, నల్గొండ: జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీకి చెందిన బంగారు ఉంగరాలు చోరీకి గురయ్యాయి. 80 వేల విలువైన ఉంగరాలను ఎవరో తస్కరించారని జైళ్ల శాఖ డీఐజీ సైదయ్య వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఘటనపై విచారణ చేసేందుకు స్థానిక పోలిస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా లాకర్‌ వ్యవస్థను కట్టుదిట్టం చేస్తామని స్పష్టం చేవారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement