అనంతపురంలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి | Road Accident In Anantapur Three Deceased | Sakshi
Sakshi News home page

అనంతపురంలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

Jul 9 2020 8:18 AM | Updated on Jul 12 2020 1:11 PM

Road Accident In Anantapur Three Deceased - Sakshi

అనంతపురం జిల్లాలోని రాప్తాడు మండలం గొల్లపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

సాక్షి, అనంతపురం: జిల్లాలోని రాప్తాడు మండలం గొల్లపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌- బెంగళూర్‌ హైవేపై వేగంగా వస్తున్న కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు వివరాలు  వెంటనే వెల్లడి కాలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement