సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు | Samaleshwari Express Engine Catches Fire In Odisha | Sakshi
Sakshi News home page

టవర్‌కార్‌ను ఢీకొట్టిన సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌

Jun 25 2019 7:55 PM | Updated on Jun 25 2019 7:55 PM

Samaleshwari Express Engine Catches Fire In Odisha - Sakshi

సాక్షి, రాయ్‌గఢ్‌ : హౌరా-జగదల్‌పూర్‌ సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న టవర్‌కార్‌( ప్రత్యేక రైలు)ను ఢీకొట్టడంతో వెనుక నున్న మూడు బోగీలకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. ఒడిశాలోని హావ్‌డా నుంచి జగదల్‌పూర్‌ వైపు వెళ్తుండగా కెవుటాగూడ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే లైనులో రైలు, టవర్‌కార్‌ ఎదురెదురుగా వచ్చి ఢికొనడం వల్ల రెండు జనరల్‌ బోగీలు, లగేజీ బోగీలో మంటలు చెలరేగాయి. రైల్వే సిబ్బంది వెంటనే స్పందించడంతో ఇద్దరు మినహా ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement