
పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేస్తున్న నాయకులు
ఆత్మకూర్ : దివంగత ఏబీవీపీ రాష్ట్ర నాయకులు నరేష్కుమార్, రంజిత్కుమార్ రెండో వర్ధంతిని పురస్కరించుకొని ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు, పాలు పంపిణీ చేశారు.
Published Sat, Jul 23 2016 6:38 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేస్తున్న నాయకులు
ఆత్మకూర్ : దివంగత ఏబీవీపీ రాష్ట్ర నాయకులు నరేష్కుమార్, రంజిత్కుమార్ రెండో వర్ధంతిని పురస్కరించుకొని ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు, పాలు పంపిణీ చేశారు.