మర్తాడులో రంగయ్య అనే యువకుడు కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై గురువారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
గార్లదిన్నె : మర్తాడులో రంగయ్య అనే యువకుడు కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై గురువారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారకస్థితిలో ఉన్న అతడిని కుటుంబ సభ్యులు గమనించి 108 వాహనంలో అనంతపురం ఆస్పత్రికి తరలించారు.