ధర్మసాగర్ రిజర్వాయర్‌లో ఇద్దరు యువకుల గల్లంతు | Two young people displaced in the dharmasagar reservoir | Sakshi
Sakshi News home page

ధర్మసాగర్ రిజర్వాయర్‌లో ఇద్దరు యువకుల గల్లంతు

Published Sun, Jul 31 2016 5:23 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

Two young people displaced in the dharmasagar reservoir

ధర్మసాగర్ మండలంలోని ధర్మసాగర్ రిజర్వాయర్‌లో ఆదివారం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.

ధర్మసాగర్ మండలంలోని ధర్మసాగర్ రిజర్వాయర్‌లో ఆదివారం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తూ మునిగిపోయినట్లు తెలుస్తోంది. నర్సంపేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పొలుమూరి సుజన్(22), ఓ ప్రైవేటు స్కూల్‌లో ఫిజికల్ ట్రైనర్‌గా పనిచేస్తోన్న మాచర్ల సునీల్(22)లు గల్లంతైన వారిగా గుర్తించారు. గాలింపు చర్యలు కొనసాగుతోన్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement