రాజా వారి ఆస్తి రూ.3.61 కోట్లు | A.Raja contest from Neelagiri | Sakshi
Sakshi News home page

రాజావారి ఆస్తి రూ.3.61 కోట్లు

Published Thu, Apr 3 2014 7:42 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

ఏ.రాజా - Sakshi

ఏ.రాజా

చెన్నై:  కేంద్ర మాజీ మంత్రి,  2జీ స్పెక్ట్రమ్ కోటి 76 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం  కేసులో ప్రధాన సూత్రధారి  ఏ.రాజా ప్రస్తుత ఆస్తి 3 కోట్ల 61 లక్షల రూపాయలట.  తనకు, తన కుటుంబ సభ్యులకు కలిపి 3.61 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు ప్రకటించారు.  తమిళనాడులోని నీలగిరి లోక్‌సభ స్థానం నుంచి  ఆయన పోటీ చేస్తున్నారు.


నామినేషన్ పత్రంలో తెలిపిన రాజా తెలిపిన  వివరాలు:


1.రాజాకు, భార్య పరమేశ్వరి, కుమార్తె మయూరి పేరున ఉన్న స్థిరచరాస్తుల విలువ రూ..60 కోట్ల.
2.అప్పులు  రూ.35.5 లక్షలు.
3.తనపై  ఆదాయపు పన్ను కేసు, 2జీ స్పెక్ట్రం కేసు ఉన్నట్లు  పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement