పేరుకుపోయిన చెత్త: ఐదుగురికి డెంగీ | five effected with dengue in GHMC | Sakshi

పేరుకుపోయిన చెత్త: ఐదుగురికి డెంగీ

Jul 8 2015 8:17 PM | Updated on Sep 3 2017 5:08 AM

పేరుకుపోయిన చెత్త: ఐదుగురికి డెంగీ

పేరుకుపోయిన చెత్త: ఐదుగురికి డెంగీ

మహానగరంలో మహమ్మారి వ్యాధులు ప్రబలుతున్నాయి. ఎక్కడిక్కడ నిలిచిపోయిన చెత్తనుంచి పుట్టిన ప్రమాదకర కీటకాలు విజృంభిస్తున్నాయి.

హైదరాబాద్: మహానగరంలో మహమ్మారి వ్యాధులు ప్రబలుతున్నాయి. ఎక్కడిక్కడ నిలిచిపోయిన చెత్తనుంచి పుట్టిన ప్రమాదకర కీటకాలు విజృంభిస్తున్నాయి. గడిచిన మూడు రోజులుగా జీహెచ్ఎంసీ కార్మికులు సమ్మె చేస్తుండటం, ప్రభుత్వాల పట్టింపులేనితనంతో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం వాటిల్లింది.

జీహెచ్ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్లో బుధవారం ఐదుగురు డెంగీ వ్యాధికి గురై ఆసుపత్రిలో చేరారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. చెత్త తొలిగింపునకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో జీహెచ్ఎంసీ మొత్తం మురికికూపంలా మారింది. దీంతో ప్రమాదకర వ్యాధులు మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement

పోల్

Photos

View all
Advertisement