నేడు కశ్మీర్ పరిస్థితిని సమీక్షించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
- నేడు కశ్మీర్ పరిస్థితిని సమీక్షించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
- నేటి ఉదయం ఆఫ్రికా దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ
- నేడు, రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్న వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
- నేటి సాయంత్రం ఉండ్రాజవరంలో వైఎస్ఆర్ సీపీ నేత బురుగుపల్లి చిన్నారావు కుటుంబ సభ్యులను పరామర్శించనున్న వైఎస్ జగన్
- నేడు బందరు పోర్టు భూములను పరిశీలించనున్న కాంగ్రెస్ నేతలు.
- నేడు శ్రావెల్ ను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు. పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో అరెస్టయిన శ్రావెల్. రెండు రోజుల పోలీస్ కస్టడీకి ఇంజినీరింగ్ విద్యార్థి శ్రావెల్.
- బ్రిటన్ కొత్త ప్రధాని థెరిసా మే. రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న థెరిసా మే. నేడు అధికారికంగా ప్రకటించనున్న మాజీ ప్రధాని కామెరూన్
- పుట్టపర్తిలో హైఅలర్ట్. నేడు, రేపు యూత్ ఫెస్టివల్ నిర్వహించనున్న సత్యసాయి ట్రస్ట్
- నేటితో ముగియనున్న ఐసిస్ ఉగ్రవాదుల కస్టడీ. మధ్యాహ్నం నాంపల్లి ఎన్ఐఏ కోర్టుకు ఉగ్రవాదులు
- నేడు, రేపు జరగనున్న బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా. నేడు సేవలందించనున్న బ్యాంకులు
- నేటి నుంచి ఏపీలో ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభం
- నేడు విజయవాడ-ధర్మవరం వీక్లీ రైలు ప్రారంభం. రిమోట్ ద్వారా ప్రారంభించనున్న కేంద్ర మంత్రి
-
శ్రీవారి ఆలయంలో శుద్ధి కార్యక్రమం. ఉదయం ఆరు గంట నుంచి 11 గంటల వరకూ ఆలయం మూసివేత.