ఉక్కు మనిషికి మోదీ నివాళి | Modi pays tributes to Sardar Patel on his death anniversary | Sakshi
Sakshi News home page

ఉక్కు మనిషికి మోదీ నివాళి

Published Tue, Dec 15 2015 10:49 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

ఉక్కు మనిషికి మోదీ నివాళి - Sakshi

ఉక్కు మనిషికి మోదీ నివాళి

న్యూఢిల్లీ: భారత ఉక్కుమనిషి, మాజీ ఉప ప్రధాని సర్ధార్ వల్లభాయ్ పటేల్ 65వ వర్దంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. పటేల్కు మోదీ సెల్యూట్ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సమగ్రత, సమైక్యత అంశాలతో పాటు తన విలువైన సేవలను మనం స్మరించుకోవాలన్నారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో పోరును కొనసాగించిన పటేల్, అనంతరం భారత జాతిని ఏకతాటిపైకి తీసుకొచ్చాడని పటేల్ గొప్పతనాన్ని, ఆయన సేవల్ని ప్రధాని మోదీ కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement