దేశం పరువు తీసిన వారితో ఆడను! | Mohammad Hafeez Refuses to Play in Bangladesh Premier League Due to Mohammad Amir's Presence | Sakshi
Sakshi News home page

దేశం పరువు తీసిన వారితో ఆడను!

Published Sun, Nov 22 2015 3:08 PM | Last Updated on Sun, Sep 3 2017 12:51 PM

దేశం పరువు తీసిన వారితో ఆడను!

దేశం పరువు తీసిన వారితో ఆడను!

కరాచీ: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌ (బీపీఎల్)లో ఆడేందుకు భారీ మొత్తానికి వచ్చిన ఆఫర్‌ను పాకిస్తాన్ క్రికెటర్  మహ్మద్ హఫీజ్ తిరస్కరించాడు. ఆ జట్టులో గతంలో నిషేధానికి గురైన మొహమ్మద్ ఆమిర్ ఉండటమే అందుకు కారణం. దేశం పరువు తీసిన ఆటగాడితో తాను డ్రెస్సింగ్ రూమ్ పంచుకోనని అతను ప్రకటిం చాడు.

 

పాకిస్తాన్ ప్రధాన ఆటగాడు ఒకరు ఆమిర్‌ను ఇలా బహిరంగంగా విమర్శించడం ఇదే మొదటిసారి. ఐసీసీ నిషేధం ఎత్తివేయడంతో ఇటీవలే ఆమిర్ పోటీ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement