ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ | pakistan won the toss and elected to field first | Sakshi
Sakshi News home page

ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్

Published Fri, Mar 4 2016 6:37 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

ఆసియాకప్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న చివరి ట్వంటీ 20 లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

మిర్పూర్:ఆసియాకప్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న చివరి ట్వంటీ 20 లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఇరు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఈ మ్యాచ్కు ఎటువంటి ప్రాధాన్యత లేదు. కాగా, ఇటీవల కాలంలో శ్రీలంక-పాకిస్తాన్లు పేలవమైన ఫామ్ను కొనసాగిస్తుండటంతో కనీసం విజయం సాధించి కాస్త పరువు దక్కించుకోవాలని భావిస్తున్నాయి. ఆసియాకప్లో రెండు జట్లు పసికూన యూఏఈపై మాత్రమే విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement