తక్షణమే గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని లంబాడ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది.
తక్షణమే గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని లంబాడ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. మంగళవారం హన్మకొండ ఏకశిల పార్కు వద్ద ఆమరణ నిరహార దీక్షకు దిగింది. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గిరిజనులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.