ఆదిలాబాద్: ఆదివాసీలు సంఘటితంగా హక్కుల కోసం పోరాడాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ జగన్ మోహన్ అన్నారు. ఆయన ఆదివారం జెడ్పీ హాలులో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆదివాసీలు సంఘటితమై తమ హక్కులు పోరాడి సాధించుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.