'ఆదివాసీలు సంఘటితం కావాలి' | adilabad collector statement on tribals | Sakshi
Sakshi News home page

'ఆదివాసీలు సంఘటితం కావాలి'

Published Sun, Aug 9 2015 4:56 PM | Last Updated on Wed, Aug 8 2018 5:54 PM

ఆదివాసీలు సంఘటితంగా హక్కుల కోసం పోరాడాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ జగన్ మోహన్ అన్నారు.

ఆదిలాబాద్: ఆదివాసీలు సంఘటితంగా హక్కుల కోసం పోరాడాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ జగన్ మోహన్ అన్నారు. ఆయన ఆదివారం జెడ్పీ హాలులో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆదివాసీలు సంఘటితమై తమ హక్కులు పోరాడి సాధించుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement